ADVERTISEMENT

Tag: #SouthIndia

Bullet Train:చెన్నై–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వేగం.. హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు ఇంకా ఎదురుచూపులే!

దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఇప్పుడు ...

Read moreDetails

Delimitation:ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతుందా? డిలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

డిలిమిటేషన్: భారత సమాఖ్య వ్యవస్థకు పరీక్షా సమయం భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశం ఇప్పుడు కేవలం ఎన్నికల సాంకేతిక ప్రక్రియగా మాత్రమే మిగలలేదు. ఇది దేశ ...

Read moreDetails

TamilNaduPolitics:విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..? తమిళ రాజకీయాల్లో సంచలనం

తమిళనాడులో రాజకీయ సంచలనం.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్? తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా TVK పార్టీ చీఫ్ విజయ్ గవర్నర్‌తో ...

Read moreDetails

Delimitation2026:దక్షిణ భారతానికి రాజకీయ షాక్? 2026 తర్వాత లోక్‌సభ సీట్ల భవిష్యత్తు విశ్లేషణ

డెలిమిటేషన్ బిల్ పాస్ కాలేదనే వాదనతో రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. కానీ ఇక్కడ ఒక కీలక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి—డెలిమిటేషన్ అనేది కేవలం ఒక బిల్‌పై ఆధారపడే ...

Read moreDetails

Delimitation2026:రాజ్యాంగ బాధ్యతా? రాజకీయ వ్యూహమా? దక్షిణాది ప్రాతినిధ్యంపై ప్రభావం పూర్తి విశ్లేషణ

డిలిమిటేషన్ అంశం భారత్ రాజకీయాల్లో మళ్లీ కేంద్రీయ చర్చగా మారడం యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన అంశం కాదు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ...

Read moreDetails

Delimitation:లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల భారీ పెంపు.. కేంద్రం ప్లాన్ రెడీ | తెలంగాణ, ఏపీకి ఎంత పెరుగుతాయి?

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపు.. కేంద్రం భారీ ప్రణాళిక – దక్షిణాదికి ఊరట? దేశ రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీసే కీలక నిర్ణయంపై కేంద్ర ...

Read moreDetails

Tamilnadu Bjp: బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసేలా భారీ ప్లాన్

దక్షిణాదిన వీక్ గా ఉన్నది బీజేపీ. అయితే తెలంగాణలో మెల్లగా ఎంతో కొంత చోటు సంపాదించుకుంది. ఏపీలో చూస్తే కూటమిలో భాగమై తన ఉనికిని చాటుకుంది. కేరళలో ...

Read moreDetails

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా

శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లో ఉంటానని తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ...

Read moreDetails

Nara Lokesh: ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు (సోమవారం) ముంబైలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఆయన ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News