Crime

Stay updated with the latest crime news in Andhra Pradesh, Telangana, and beyond. Get breaking updates on criminal activities, investigations, and more on new7Telugu.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

రన్యా రావు మొబైల్ కాంటాక్ట్స్ చూసి షాక్ అయిన పోలీసులు! స్మగ్లింగ్ బంగారం కొనుగోలు చేసిన స్టార్ హోటల్ యజమాని అరెస్ట్

కన్నడ నటి రణ్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఆమెను దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే DRI అధికారులు...

Read moreDetails

 Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్, రెండు నాలుగు చక్రాల వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం...

Read moreDetails

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడంటే?

బిహార్‌లో సినీఫక్కీలో బంగారు నగల చోరీ జరిగింది. ఎనిమిది మంది సాయుధులు భోజ్​పుర్​ జిల్లా ఆరా పట్టణంలోని తనిష్క్ బంగారు నగల షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిపై తుపాకీ...

Read moreDetails

Pakistan Train Hijack : 13 మంది ఉగ్రవాదులు మృతి.. 80 మంది బందీలు విముక్తి

పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్...

Read moreDetails

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..!

క‌న్న‌డ న‌టి ర‌న్యారావు గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో స్మ‌గ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన ర‌న్యా అరెస్ట్ అయి విచార‌ణ‌ను...

Read moreDetails

Hyderabad : ప్రేమ కోసం యువతి ఆత్మహత్య!

ప్రేమించిన వాడి కోసం ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెన్నెలగడ్డలో ప్రియాంక...

Read moreDetails

Hyderabad : హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రైవేట్‌ కరాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే చంద్రశేఖర్‌ రెడ్డి...

Read moreDetails

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్ల కిందట తీవ్ర సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు. అప్పటివరకు ఇలాంటి ఉదంతాలు జరిగినట్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. వచ్చినా అవేమంత సంచలనం...

Read moreDetails

Ranya Rao : బంగారం స్మగ్లింగ్ కేసు..నటి రన్యా రావు ఎవరు?

గోల్డ్ స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని...

Read moreDetails

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు..వరుసగా చనిపోతున్న సాక్షులు..!

కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి మార్చి 15, 2019 తెల్లవారుజామున కడప జిల్లాలోని పులివెందులలోని తన పూర్వీకుల ఇంట్లో హత్యకు గురయ్యారు ,...

Read moreDetails

Recent News