Telangana

Stay updated with the latest Telangana news on politics, Hyderabad events, and more. Trust new7Telugu for accurate and timely updates.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Megha Engineering: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఆస్తులపై అపర కుబేరుడు గౌతమ్ అదానీ కన్ను...

Read moreDetails

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సోమవారం...

Read moreDetails

Pashamylaram Factory: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..21కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారి...

Read moreDetails

Telangana: మంత్రి పొంగులేటినీ వదిలిపెట్టని కొండా మురళి..!

కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం పైన నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు హాజరైన కొండా మురళి...

Read moreDetails

Hyderabad: గోల్కొండ కోటలో బోనాల వేడుకలు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బోనాలు. యావత్ తెలంగాణ ప్రజలు ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆషాడమాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో బోనాల సందడి...

Read moreDetails

Air India: విమాన ప్రమాదం.. మృతుల సంఖ్యను ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే భయంకరమైన...

Read moreDetails

Hyderabad: భారీగా కొకైన్ సీజ్

తెలంగాణను డ్రగ్స్‌ నుంచి స్వచ్ఛంగా ఉంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం డ్రగ్స్‌ నిర్మూలనపై దృష్టి సారించగా, పోలీసులు కూడా అదే దిశగా...

Read moreDetails

KCR: బిఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, విచారణని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తేలికగా కొట్టిపడేస్తున్నప్పటికీ, అది కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ఈ కేసులో...

Read moreDetails

Sree Reddy: సంచలన వ్యాఖ్యలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి....

Read moreDetails

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందించారు. రూ. కోటి విరాళాన్ని...

Read moreDetails

Recent News