National

Get the latest national news and updates from India. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

 Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్, రెండు నాలుగు చక్రాల వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం...

Read moreDetails

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడంటే?

బిహార్‌లో సినీఫక్కీలో బంగారు నగల చోరీ జరిగింది. ఎనిమిది మంది సాయుధులు భోజ్​పుర్​ జిల్లా ఆరా పట్టణంలోని తనిష్క్ బంగారు నగల షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిపై తుపాకీ...

Read moreDetails

Maruti Wagon R : మారుతిలో నంబర్‌ 1 కారు ఏదంటే?

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) ఆకర్షణీయమైన కార్లను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ధి చెందింది. భారతీయ వినియోగదారుల...

Read moreDetails

డంకీ రూట్‌ ద్వారా అమెరికా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!

అక్రమంగా అమెరికాకు (US) వెళ్లే భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే. భారతీయులు ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లే పరిస్థితిని నివారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ,...

Read moreDetails

 Lalit Modi: లలిత్ మోడీకి బిగ్ షాక్.. వనౌటూ పౌరసత్వం రద్దు!

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి మరోసారి షాక్ తగిలింది. వనౌటు దేశ ప్రభుత్వం అతనికి ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బగా మారింది....

Read moreDetails

Voter Id: డూప్లికేట్ ఓటింగ్‌ కు చెక్!

భారత ఎన్నికల సంఘం ఓటర్ ఐడీ నంబర్ల డూప్లికేట్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. దేశవ్యాప్తంగా 99 కోట్లకు పైగా ఓటర్లు ఉండటంతో, కొన్ని...

Read moreDetails

IND vs NZ Final: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డ్.. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం..!

2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు 9 నెలల్లో రెండవ ట్రోఫీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్...

Read moreDetails

Maha Kumbh Mela: 130 పడవలు.. 30 కోట్లు పైన లాభం..!

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మహోత్సవం మతపరంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ ప్రయోజనాలను అందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకారం,...

Read moreDetails

బోరివలి-థానే సొరంగం ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారెంటీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వహణపై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది

₹16,600 కోట్ల బోరివలి-థానే ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ పై సీబీఐ దర్యాప్తు కోరుతూ MEIL దాఖలు చేసిన పిల్ పై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది....

Read moreDetails

India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!

భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ 6.2 శాతానికే పరిమితమయ్యింది. ఇది నాలుగేండ్ల కనిష్ట...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News