• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Minister Nimmala Rama Naidu : జగన్ భద్రతకు డోకా లేదు

Minister Nimmala Rama Naidu  : జగన్ భద్రతకు డోకా లేదు

జగన్ భద్రతకు ఏ విధమైన డోకా లేదని, జగన్ నుంచే ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత అవసరమని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.. తెలుగుదేశం పార్టీ ఒంగోలు జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి, అలజడులను రేకెత్తిస్తున్నారని ఆయన విమర్శించారు. పరామర్శల పేరిట ప్రజలకు ప్రాణహాని తలపెడుతున్నారన్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన నేరగాళ్లకు శిలా విగ్రహాలు నెలకొల్పటం రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందన్నారు. వారి కుటుంబాల పరామర్శ పేరుతో కొత్త వారి ప్రాణాలు బలికుంటున్నారన్నారు. తన కాన్వాయ్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అతని మృతికి కారకుడు అయ్యాడు అన్నారు.
జగన్ మనస్తత్వం మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను ఇలాంటి ప్రవృత్తి వల్ల
రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత అతనికి లేదన్నారు .

సాటి మనిషి ప్రాణం పోతుంటే సామాన్యుడు సైతం స్పందిస్తాడు.. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయిన కర్కశమనస్తత్వం కలవాడు జగన్ అని దుయ్యబట్టారు.నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్ కు వారిపై ఉన్నది కపట ప్రేమగా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చనిపోయిన వాడు మా పార్టీ వాడు మీకెందుకని అనడం అతని దుర్మార్గానికి పరాకాష్ట గా పేర్కొన్నారు..పరామర్శలు పేరిట ప్రాణ నష్టం కలిగించటం, శాంతిభద్రతలు లోపించాయని ప్రభుత్వంపై నిందలు వేయడం జగన్ కుట్ర రాజకీయంగా విమర్శించారు.

సంవత్సరం కిందట బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, మరో ఇద్దరిని బలిగొన్న రాక్షస మనస్తత్వం గల వ్యక్తి జగన్ అని అన్నారు..పరామర్శల పేరిట ప్రజలపై దండయాత్రలు చేయడం , ప్రాణహాని కలిగించడం అతని ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనంగా చెప్పారు.డిజె సౌండ్ లు, నృత్యాలు, గజ మాలలు వేయించుకోవడం, ఘనంగా స్వాగతం పలికించుకోవడం ఇవన్నీ ఏ రకమైన పరామర్శలు అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనం చచ్చిపోతున్నారు. కాబట్టి అతని పరామర్శలు, పలకరింపులు వద్దు వద్దంటూ అతని నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APMinisterSpeech#APpolitics#BreakingNews#JaganSecurity#LatestPoliticalUpdates#MinisterComments#NimmalaRamaNaidu#PoliticalStatement#TDPvsYSRCP#TeluguNews#ysjagan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sreeleela: జీవితం ఆశ్చర్యకర ఘటనలతో!

Next Post

Hyderabad: గోల్కొండ కోటలో బోనాల వేడుకలు.

Related Posts

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్
Big Story

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!
Andhra Pradesh

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు
Andhra Pradesh

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!
Big Story

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!
Big Story

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Naira Banerjee: అందాల విందు!
Entertainment

Naira Banerjee: అందాల విందు!

Next Post
Hyderabad:  గోల్కొండ కోటలో బోనాల వేడుకలు.

Hyderabad: గోల్కొండ కోటలో బోనాల వేడుకలు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Recent News

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info