Tag: #TeluguNews

Pm Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం!

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు భారత్- పాకిస్థాన్ యుద్ధం, అమెరికా- చైనా టారిఫ్ ల మోత, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ ...

Read moreDetails

Rachamallu Siva Prasad Reddy:జగన్ వల్లే సంకనాకిపోయాం..!

ఏపీలో ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ...

Read moreDetails

Nizamabad: రూ.81 కోట్లకు ఐపీ పెట్టిన వ్యాపారి..!

Nizamabad | నగరంలోని ఓ బడా వ్యాపారి రూ.81 కోట్లకు ఐపీ IP పెట్టి పెట్టినట్లు తెలిసింది. దీంతో ఆయన బాధితులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్​ రూరల్ nizambad ...

Read moreDetails

Andhra Pradesh: వైసీపీకి భారీ దెబ్బ..!

ఏపీ రాజ‌కీయాలు క్ర‌మంగా హీటెక్కుతున్నాయి. గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొన్ని నెలల పాటు కూల్ గానే వ్య‌వ‌హ‌రించిన.. ఆ తరువాతే ...

Read moreDetails

Hyderabad: బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌గా పేరొందిన గచ్చిబౌలిలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. “ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్” పేరుతో నడుస్తున్న ఈ సంస్థ, ...

Read moreDetails

Hyderabad – Vijayawada : శాటిలైట్ టోల్ ప్రారంభం

రహదారులపై టోల్ చార్జెస్ చెల్లింపు ఒకప్పుడు నగదుతోనే జరిగేది. ఆ తర్వాత 2019 డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రయాణికులకు ...

Read moreDetails

Income Tax: జీవన్‌లాల్‌ కమీషన్‌ కహానీ తెలిస్తే మైండ్ బ్లాంకే..!

అవినీతి- ఎందెందు వెతికినా అందందు దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా మారి చాన్నాళ్లయ్యింది. పనుల కోసం ప్రజల సొమ్మును గుటకాయ స్వాహా చేస్తున్న విషపురుగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ...

Read moreDetails

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.. తాజాగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న ...

Read moreDetails

Pawan Kalyan: 25 లక్షల రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం

శత్రుదేశ దాడిలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని ...

Read moreDetails

India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ

పహల్గాంలో జరిగిన హేయమైన ఉగ్రదాడి భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసింది. కశ్మీర్‌లో అమాయక పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపడం ...

Read moreDetails
Page 1 of 8 1 2 8

Recent News