ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Nara Lokesh :డేటా చౌర్యం నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీని వాడుకుని పాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇటీవల ప్రారంభించిన వాట్సాప్‌ పాలన ద్వారా డేటా...

Read moreDetails

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పోలవరం ఎత్తు తగ్గించారంటూ వైసీపీ రెండు రోజులుగా గగ్గోలు పెడుతోంది. మీడియా..సోషల్ మీడియాతో పాటు పార్లమెంట్ మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి వంటి వారు కూడా మాట్లాడారు. దీనికి...

Read moreDetails

CM Revanth Reddy : దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర కులగణన

కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కులగణన సర్వేను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు...

Read moreDetails

Game Changer: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూవీ 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన...

Read moreDetails

అమెరికాతో భారత్ వాణిజ్యమెంత?

అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2023-24లో అమెరికాకు 77.5 బిలియన్ డాలర్ల (సుమారు 6,74,391 కోట్ల రూపాయలు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో,...

Read moreDetails

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు!

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి...

Read moreDetails

Union Budget 2025 : భారత ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఒక గేమ్-ఛేంజర్ MEIL డైరెక్టర్ సుధారెడ్డి రియాక్షన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2025, పరోపకారి మరియు వ్యాపార నాయకురాలు సుధా రెడ్డితో సహా పరిశ్రమల ప్రముఖుల నుండి విస్తృత...

Read moreDetails

Bullet rail :హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు...

Read moreDetails

గోమాత‌పై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన పెంపొందిస్తోంది మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

గోమాతను రక్షించడం సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా, రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గోమాతను పూజించడం, రక్షించడం,...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News