ADVERTISEMENT

Tag: #RajyaSabha

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

One Nation One Election భారత రాజకీయ వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణలలో ఒకటిగా నిలవబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన), One Nation ...

Read moreDetails

Parliament :వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా?

ఈ నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమావేశాలుగా కాకుండా, దేశ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ...

Read moreDetails

TMC :మమతా కోటలో బీటలు . టీఎంసీ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు?

మమతా తర్వాత ఎవరు? టీఎంసీలో వారసత్వ పోరు తెరపైకి అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీకి అంతర్గత తుఫాన్ టీఎంసీ విభజన నిజమవుతుందా? బెంగాల్ రాజకీయాల్లో అనిశ్చితి ‘దీదీ’ ...

Read moreDetails

Congress:రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక అసలు కథ ఇదేనా?

భారత రాజకీయాల్లో నైతికత, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలు క్రమంగా కనుమరుగైపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్న వేళ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ (Meenakshi ...

Read moreDetails

IndianPolitics:రాఘవ్ చద్దా రాజకీయ మలుపు – అవకాశవాదం vs ప్రజాస్వామ్య విలువలు

దేశ రాజకీయాల్లో విశ్వాసం, సిద్ధాంతం, మరియు ప్రజల సమస్యలపై నిబద్ధత అనే మూడు కీలక అంశాలు ఎప్పటికప్పుడు పరీక్షకు లోనవుతూనే ఉంటాయి. తాజాగా Raghav Chadha చుట్టూ ...

Read moreDetails

RaghavChadha:రాఘవ్ చడ్డాపై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు – రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు, అశోక్ మిత్తల్ నియామకం

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించే నిర్ణయం తీసుకుంది Aam Aadmi Party. పార్టీకి చెందిన ప్రముఖ నేత, రాజ్యసభ సభ్యుడు Raghav Chadhaను రాజ్యసభ డిప్యూటీ లీడర్ ...

Read moreDetails

Parlament Sessions | ముగిసిన పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు..19 రోజుల్లో ఏం జరిగిందంటే..!

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 19(శుక్ర‌వారం) వ‌ర‌కు మొత్తం నాలుగు రోజులు సెలవులు పోగా.. 15 రోజుల పాటు ఉభ‌య ...

Read moreDetails

India: భారత 17వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయాన్ని సాధించారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకుగాను 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ...

Read moreDetails

Vijayasai Reddy: మార్గమధ్యంలో నిలిచిన సాయి

ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందిన విజయసాయి రెడ్డి ప్రస్తుతం రాజకీయ అనిశ్చితిలో ఉన్నారు. 2024 ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News