ADVERTISEMENT

Tag: #PublicTransport

MetroRail:హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి – రూ.1,461 కోట్లకు L&T షేర్ల కొనుగోలు

Hyderabad నగర ప్రజలకు కీలకమైన మెట్రో రైల్ వ్యవస్థలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు Larsen & Toubro ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును ...

Read moreDetails

TelanganaRTC:ఆర్టీసీ చర్చలు సఫలం – కార్మికులకు ఉపశమనం, ప్రయాణికులకు ఊరట

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముగింపు పలికేలా జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రభుత్వం మరియు Telangana State Road Transport Corporation జేఏసీ నాయకుల మధ్య దాదాపు ...

Read moreDetails

Telangana:RTC కార్మికుల సమ్మెపై కీలక నిర్ణయాలు – చర్చలకు ఆహ్వానం ఇచ్చిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ...

Read moreDetails

TelanganaRTC:తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ పాత వ్యాఖ్యలు వైరల్ | యూనియన్ ఎన్నికలు, విలీనంపై మళ్లీ చర్చ

తెలంగాణలో ఆర్టీసీ అంశం మరోసారి రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, యూనియన్ కార్యకలాపాలు మళ్లీ ప్రాధాన్యం పొందుతున్న నేపథ్యంలో, గతంలో ...

Read moreDetails

Telangana:హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం: ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ చెప్పే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం ...

Read moreDetails

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో కాలుష్యాన్ని తగ్గిస్తూ ఆధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే ...

Read moreDetails

AAIADMK:పురుషులకు సైతం ఫ్రీ బస్! తమిళనాడు రాజకీయాల్లో సంచలన హామీలతో AIADMK మేనిఫెస్టో

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఏఐడీఎంకే (AIADMK) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల ...

Read moreDetails

Indian Railways | రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్… జేబుకు షాక్

రైలు ఎక్కాలంటే ఇప్పుడు జేబు ఖాళీ… టికెట్ ధరలు పెరిగాయి! ప్రయాణికులకు షాక్! ట్రైన్ ఛార్జీల పెంపు అమల్లోకి కొత్త సంవత్సరంలోని అడుగు పెట్టటానికి కాస్త ముందే.. ...

Read moreDetails

Cm ChandraBabu: అతి పెద్ద అచీవ్ మెంట్

ఏపీలో మొత్తం ఓటర్లలో సగానికి సగం మహిళా ఓటర్లు ఉన్నారు వారికి అనేక పథకాలు అమలు చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ...

Read moreDetails

Transport: ‘గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్’ వైపుగా గుజరాత్

దేశంలో 'గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్' వైపుగా గుజరాత్​లోని సూరత్ ముందుకు సాగుతోంది. దేశంలో మొదటిసారిగా సోలార్​ బస్​స్టేషన్​ను ఏర్పాటు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ హైటెక్​ ఎలక్ట్రిక్​ ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News