ADVERTISEMENT

Andhra Pradesh

Get the latest Andhra Pradesh news on politics, events, and developments. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక రూపాయి జగన్ ఖర్చు పెట్టలేదు. మంత్రి నిమ్మల రామానాయుడు

హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతి పై సంబంధిత ప్రాంతాల మంత్రులు , ఎమ్మెల్యేల తో విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. హాజరైన...

Read moreDetails

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి...

Read moreDetails

వైసీపీలోకి సాకే రాక‌.. ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి రోజుల్లో కొత్త అభివృద్ధులు జరుగుతున్నాయి. ఎస్సీ నాయ‌కుడు.. సాకే శైల‌జానాథ్‌. రేపు (శుక్రవారం) వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ...

Read moreDetails

AP Liqour Scam:ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపు అక్రమ వ్యాపారం మరియు దానితో సంబంధించిన అవకతవలపై సీరియస్‌గా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక తనిఖీ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది. ఈ SIT...

Read moreDetails

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

*"ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా"గా అనంతను తయారు చేయడమే లక్ష్యం* - *: బ్రాండ్ అనంతపురం సృష్టించేందుకు కృషి చేయాలి* - *: అనంత ఉద్యాన సమ్మేళనంలో...

Read moreDetails

Nara Lokesh :డేటా చౌర్యం నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీని వాడుకుని పాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇటీవల ప్రారంభించిన వాట్సాప్‌ పాలన ద్వారా డేటా...

Read moreDetails

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పోలవరం ఎత్తు తగ్గించారంటూ వైసీపీ రెండు రోజులుగా గగ్గోలు పెడుతోంది. మీడియా..సోషల్ మీడియాతో పాటు పార్లమెంట్ మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి వంటి వారు కూడా మాట్లాడారు. దీనికి...

Read moreDetails

AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భానుడు చుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు డిసెంబర్‌లో...

Read moreDetails

మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు… బెదిరింపులు.. రూ.2.50 కోట్లు స్వాహా…!

మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ ఓ యువతిని బెదిరించి కిలేడీ దంపతులు.. బాధితురాలి నుంచి రూ.2.50 కోట్ల మేరకు దోచుకున్నారు. అయినా...

Read moreDetails

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు!

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News