హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతి పై సంబంధిత ప్రాంతాల మంత్రులు , ఎమ్మెల్యేల తో విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష.
హాజరైన మంత్రులు సత్యకుమర్ యాదవ్, మంత్రి సవిత, కదిరి ఎమ్మెల్యే కంది కోట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజు, హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతినిధి శ్రీనివాసరావు,ఇరిగేషన్ అధికారులు.
గత ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా కు ఒక్క అర బస్తా సిమెంట్ గాని ఒక రూపాయి గాని జగన్ ఖర్చు పెట్టలేదు.
హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న పంపులను కూడా పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోలేకపోయారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2629 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.