• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!

బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!

రాజకీయాలలో తన,మన,మన కుటుంభం,వీర విధయత,నమ్మిన బంటు అనే పదాలకు కాలం చెల్లి చాలా రోజులు అయింది..ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుడితే తల ఒక పార్టీలో ఉంటున్నారు. ఆ కోవలో చూసినప్పుడు వైసీపీ ట్రబుల్ షూటర్,జగన్ నమ్మిన బంటు అని చెప్పుకునే వైసీపీ శ్రేణులకు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఝలక్ ఇచ్చారు..

విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలి అనుకొని,ఒక స్టేజిలో నేను పార్టీ వదిలితే జగన్ మోహన్ రెడ్డికి నష్టం తప్ప నాకు నష్టం లేదని కొద్ది మంది ఎంపీలతో చెప్పడం..అధికారంలో ఉన్నప్పుడు జగన్ దూరం పెట్టడం అందరూ చూశారు.ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేయించడం..ఓడిపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చి సమయం కోసం చూశారు..రాజీనామా చేసి బీజేపీకి ఒక రాజ్యసభ సీటు అందిస్తున్నారు.

ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో విజయసాయి రెడ్డి రాజీనామా ముందుగా బీజేపీ పెద్దలకు చెప్పి చేశాడు కాబట్టి బీజేపీలోకి ఆహ్వానం అందింది.రాజీనామా తర్వాత వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటన చేశారు.వ్యవసాయం చేస్తారా లేక రాజకీయాలు చేస్తారా అనేది ఇంకా తేల్చలేదు.

ఈ మధ్య ఉప రాష్ట్రపతి జగదీప్ దంఖర్ హైద్రాబాదు వచ్చినప్పుడు సాయి రెడ్డి ఆహ్వానం పలికారు.ఆయన కూడా సిట్టింగ్ ఎంపీల కంటే ఈయనకు ఎక్కువ విలువ ఇచ్చారు.బీజేపీలోకి ఎంట్రీ ఖరారు అయింది.అయితే ఇప్పుడు బీజేపీలో చేరితే జగన్ మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారు అనే విమర్శలు వస్తాయి అనే కారణంతో తాత్కాలికంగా వాయిదా వేశారు..

బీజేపీలో చేరితే ఆయన కోరుకున్న గవర్నర్ గిరి దక్కుతుందా!విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందని అంటున్నారు. నిజానికి విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రత్యేకించి మోడీ అమిత్ షాలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.

విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడానికి జూన్ నెలలో ముహూర్తం ఖరారు అయిందని పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.ఉపరాష్ట్రపతిని కలవడానికి వచ్చిన విజయసాయి రెడ్డికి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారట. ఇంతకీ ఎందుకు ? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.విజయసాయిరెడ్డిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.

విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చి బీజేపీ రిటర్న్ ఏం ఆశిస్తోంది ? బీజేపీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు కదా..!

Tags: #bjp#vijyasaireddy#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Next Post

 Sikandar: ఆశలు అన్ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పై..!

Related Posts

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్
Big Story

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!
Andhra Pradesh

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు
Andhra Pradesh

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!
Big Story

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!
Big Story

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Pawan Kalyan: నిదర్శనం
Andhra Pradesh

Pawan Kalyan: నిదర్శనం

Next Post
 Sikandar: ఆశలు అన్ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పై..!

 Sikandar: ఆశలు అన్ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పై..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Raai Laxmi: ర‌చ్చ..!!

Raai Laxmi: ర‌చ్చ..!!

Keerthy Suresh: అందుకు రెడీ..!

Keerthy Suresh: అందుకు రెడీ..!

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Recent News

Raai Laxmi: ర‌చ్చ..!!

Raai Laxmi: ర‌చ్చ..!!

Keerthy Suresh: అందుకు రెడీ..!

Keerthy Suresh: అందుకు రెడీ..!

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info