ADVERTISEMENT

Tag: #IndiaNews

National Unity Day 2025 : సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయ్యే అవకాశాన్ని ఎందుకు కోల్పోయారు?

సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఏకీకృతం చేయడమే కాదు. దేశ ప్రజాస్వామ్య సంస్థలను నిర్మించడంలో కూడా ఆయన సహాయపడ్డారు... భారతదేశ ఏకీకరణ: ఇది ఆయన ప్రకాశవంతమైన కెరీర్‌కు ...

Read moreDetails

Indira Gandhi: ఇద్దరు సిక్కు అంగరక్షకులు, 30 కి పైగా బుల్లెట్లు.. ఇందిరా గాంధీ దారుణ హత్య కథ

నలభై ఒక్క సంవత్సరాల క్రితం, 1984లో, ఈ రోజున, భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె ఇద్దరు అంగరక్షకులు తన నివాసంలోని పచ్చిక బయళ్లలో హత్య చేసినప్పుడు ...

Read moreDetails

CPI: జాతీయ స్థాయికి రామ‌కృష్ణ‌

ఏపీ-క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రామ‌కృష్ణ‌కు పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గం ప్ర‌మోష‌న్ ఇచ్చింది. ఆయ‌న‌ను ...

Read moreDetails

Maoist Surrenders: ఆప‌రేష‌న్ క‌గార్ నిజంగానే వారిని మార్చేసిందా?

కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మొద‌లు పెట్టిన `ఆప‌రేష‌న్ క‌గార్‌` మావోయిస్టుల‌కు సింహ స్వ‌ప్నంగా మారిందన్న‌ది వాస్త‌వం. చ‌ర్చ‌ల‌కు అవ‌కాశంలేద‌ని.. లొంగుబాటా.. ప్రాణాల అర్ప‌ణా? అన్న‌ట్టుగా ...

Read moreDetails

Bihar elections: నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల బరిలోకి ఎన్డీయే కూటమి

మరో కొద్ది రోజులలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారని విషయాలపై ఊహాగానాలు తారస్థాయికి చేరాయి. మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? ...

Read moreDetails

Mallojula Venugopal Rao: తుపాకీని వదిలిన ‘మల్లోజుల’ పార్టీలో మల్లోజుల ప్రస్థానం ఇలా..

అన్యాయం, అక్రమం, పీడనం... ఇవన్నీ సమాజంలో అడ్డగోలుగా నడుస్తున్న రోజుల్లో ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడు ప్రజల కోసం తుపాకీ పట్టుకున్నాడు. అతని పేరు మల్లోజుల వేణుగోపాలరావు. ...

Read moreDetails

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి తాజాగా రెండు కీల‌క విష‌యాలు.. సెగ పెంచాయి. అవి రెండు కూడా.. ప‌రువుతో కూడుకున్న‌వి కావ‌డం.. హైప్రొఫైల్ స‌మ‌స్య‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ...

Read moreDetails

IPS Puran: దేశాన్ని కుదిపేస్తున్న ‘పూర‌ణ్’ మరణం

ఆయ‌న ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్య‌క్తి. తాజాగా ఈ నెల 7న ఆయ‌న త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కార‌ణం.. ...

Read moreDetails

Prashant Kishor: సలహాలు ఇచ్చి రూ. 241 కోట్లు సంపాదించాను

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలలో కంపెనీలకు లేదా ...

Read moreDetails

Rakesh Kishore: కావాలనే చేశా!

సుప్రీం కోర్టులో ఒక అవాంచనీయ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ ఉన్న డయాస్ మీదకు ...

Read moreDetails
Page 1 of 5 1 2 5
  • Trending
  • Comments
  • Latest

Recent News