ADVERTISEMENT

Tag: #IndiaNews

Kurnool: ఎమ్మిగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి

ఇటీవల కాలంలో ఘోర ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా. ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్థం కావటం.. భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయిన ...

Read moreDetails

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

అనంతపురంలో దారుణం: వరకట్న వేధింపులతో భార్య-కుమారుడు మృతి… డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు అనంతపురం నగరంలోని శారద నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపుల ...

Read moreDetails

Karnataka: బెంగళూరులో తెలుగు విద్యార్థిని దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న తెలుగు యువతి హత్యకు గురైంది. ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం ...

Read moreDetails

CPI: జాతీయ స్థాయికి రామ‌కృష్ణ‌

ఏపీ-క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రామ‌కృష్ణ‌కు పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గం ప్ర‌మోష‌న్ ఇచ్చింది. ఆయ‌న‌ను ...

Read moreDetails

Maoist Surrenders: ఆప‌రేష‌న్ క‌గార్ నిజంగానే వారిని మార్చేసిందా?

కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మొద‌లు పెట్టిన `ఆప‌రేష‌న్ క‌గార్‌` మావోయిస్టుల‌కు సింహ స్వ‌ప్నంగా మారిందన్న‌ది వాస్త‌వం. చ‌ర్చ‌ల‌కు అవ‌కాశంలేద‌ని.. లొంగుబాటా.. ప్రాణాల అర్ప‌ణా? అన్న‌ట్టుగా ...

Read moreDetails

Bihar elections: నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల బరిలోకి ఎన్డీయే కూటమి

మరో కొద్ది రోజులలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారని విషయాలపై ఊహాగానాలు తారస్థాయికి చేరాయి. మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? ...

Read moreDetails

Mallojula Venugopal Rao: తుపాకీని వదిలిన ‘మల్లోజుల’ పార్టీలో మల్లోజుల ప్రస్థానం ఇలా..

అన్యాయం, అక్రమం, పీడనం... ఇవన్నీ సమాజంలో అడ్డగోలుగా నడుస్తున్న రోజుల్లో ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడు ప్రజల కోసం తుపాకీ పట్టుకున్నాడు. అతని పేరు మల్లోజుల వేణుగోపాలరావు. ...

Read moreDetails

Pm Modi: మోడీ మౌనం వెనుక..?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి తాజాగా రెండు కీల‌క విష‌యాలు.. సెగ పెంచాయి. అవి రెండు కూడా.. ప‌రువుతో కూడుకున్న‌వి కావ‌డం.. హైప్రొఫైల్ స‌మ‌స్య‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ...

Read moreDetails

IPS Puran: దేశాన్ని కుదిపేస్తున్న ‘పూర‌ణ్’ మరణం

ఆయ‌న ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్య‌క్తి. తాజాగా ఈ నెల 7న ఆయ‌న త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కార‌ణం.. ...

Read moreDetails

Prashant Kishor: సలహాలు ఇచ్చి రూ. 241 కోట్లు సంపాదించాను

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలలో కంపెనీలకు లేదా ...

Read moreDetails
Page 1 of 5 1 2 5
  • Trending
  • Comments
  • Latest

Recent News