Tag: #IndiaNews

ArrestedIPS: ముంబయి నటి కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్

వైఎస్సార్సీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జెత్వానీపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ...

Read moreDetails

Waqf Bill: దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్‌ బిల్లు

దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన ఈ బిల్లు… ఎగువసభ ...

Read moreDetails

Supreme Court: మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ..!

CM Mamata Banerjee : పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ) ద్వారా నియామకమైన 25,753 ...

Read moreDetails

 Polavaram: పోలవరంలో మరో కీలక అడుగు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. సీఎం చంద్రబాబు గత నెల 27న పర్యటించి వెళ్ళాక ప్రాజెక్టు పనుల్లో వేగవంతంగా పనులు మొదలయ్యాయి. ప్రాజెక్ట్‌లో ...

Read moreDetails

PF Withdrawal: ఇప్పుడు మరింత సులభం

దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ విత్ డ్రాల కోసం దరఖాస్తు ...

Read moreDetails

Sara Tendulkar: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సారా టెండూల్కర్‌

స్టార్ హీరోయిన్ల‌కు ధీటైన అందం, ఆక‌ర్ష‌ణ‌ త‌న సొంతం అయినా.. క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె ఇంకా సినీ ఆరంగేట్రం చేయ‌క‌పోవ‌డంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ...

Read moreDetails

Ratan Tata: అత్యధిక వాటా దాతృత్వం కోసం..!

భారతదేశపు దిగ్గజ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతా మూర్తి రతన్ టాటా గత సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే దివంగత పారిశ్రామికవేత్త రతన్ ...

Read moreDetails

Andhra Pradesh: పీ 4 పథకం ఓ గేమ్‌ చేంజర్‌

పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుగు సంవత్సరాది అయిన ఉగాదినాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.పీ4 ‘‘ఓ గేమ్ ...

Read moreDetails

ForbesIndia:ఫోర్బ్స్‌ జాబితాలో 205 మంది భారతీయులు

ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 205 మంది భారతీయులకు చోటు దక్కింది. గత ఏడాదితో పోలిస్తే మనోళ్ల సంఖ్య మరో ఐదు ...

Read moreDetails

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

  కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News