National

Get the latest national news and updates from India. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Pahalgham Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో ఊహించని వ్యక్తి కీలక సాక్షిగా మారాడు. హనీమూన్ జంటలు, పర్యాటకులకు అందమైన రీల్స్ చేస్తూ పేరుగాంచిన ఒక...

Read moreDetails

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది. అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్...

Read moreDetails

Indus River Agreement: సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్

సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం...

Read moreDetails

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ

దేశ వ్యాప్తంగా అందరిని కదిలించిన పహల్గాం ఉగ్రకిరాతక ఘటనకు సంబంధించి.. పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో...

Read moreDetails

MEIL: మేఘా ఇంజనీరింగ్ మరో అరుదైన ఘనత.. NPCIL నుంచి రూ. 12,800 కోట్లతో పెద్ద ఆర్డర్

కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి సంబంధించి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్...

Read moreDetails

Uttar Pradesh: ముగ్గురు పిల్లలున్న మహిళతో రెండో పెళ్లి..!

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఉదంతాలను చూస్తుంటే.. నోటి వెంట మాటలు రానట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. తెలిసి మరీ తప్పులు చేయటం.. అది కూడా గౌరవనీయస్థానాల్లో ఉన్న...

Read moreDetails

Gujarat: ఎన్‌టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం.. రూ.400 కోట్లు ఆస్తి నష్టం..!

గుజరాత్‌ దాహోద్‌ లోని భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం...

Read moreDetails

Kashmir: కాశ్మీర్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఉగ్రదాడులు..!

నిన్న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి రాష్ట్రంలో శాంతిని మరోసారి కలవరపెట్టింది. అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ మైదానంలో సందర్శకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది,...

Read moreDetails

KashmirTerror:జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకల దుశ్చర్య.. 27 మంది టూరిస్టుల మృతి..!

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసారన్‌ లోయలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు....

Read moreDetails

Delhi: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..నలుగురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్యాపిటల్ రీజియన్‌ లో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు....

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News