ADVERTISEMENT

Crime

Stay updated with the latest crime news in Andhra Pradesh, Telangana, and beyond. Get breaking updates on criminal activities, investigations, and more on new7Telugu.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Chitoor: కోట్లాది రూపాయిల ఆస్తి కోసం ఎం చేశాడంటే..!

వీడో ముదురు భర్త. కోట్లాది రూపాయిలు ఆస్తిపాస్తులు ఉన్నాయన్న సమాచారం తెలుసుకొని భర్త పోయిన ఒక మహిళకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవటమే కాదు.. కోట్లాది రూపాయిల...

Read moreDetails

Mumbai: విషాద ఉదంతం..!

అనూహ్య విషాద ఘటన ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. ట్యూషన్ కు వెళ్లే అంశంపై గొడవ పడిన పద్నాలుగేళ్ల బాలుడు ఇంటి నుంచి బయటకు వచ్చి.. 57వ...

Read moreDetails

Telangana: అక్రమ రవాణా రాకెట్..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిరుపేద బాలికలు, యువతులను లక్ష్యంగా చేసుకుని, మాయమాటలతో ప్రలోభపెట్టి, ఉత్తరాది రాష్ట్రాలకు...

Read moreDetails

Tigers Deaths: కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసులో వీడిన చిక్కుముడి

కర్ణాటకలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన ఐదు పులుల మృతి కేసు మిస్టరీ వీడింది. తన పెంపుడు ఆవును పులి చంపిందన్న ప్రతీకారంతోనే ఓ వ్యక్తి ఈ...

Read moreDetails

Hyderabad: గుడ్‌ బై అంటూ వాట్సాప్‌ స్టేటస్‌..యోగా టీచర్‌ అదృశ్యం!

అందరికి గుడ్‌ బై అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టిన బెంగళూరు(Bengaluru)కు చెందిన యోగా టీచర్‌ అదృశ్యమయ్యాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన సురేంద్ర(30)...

Read moreDetails

Shefali jariwala: బాలీవుడ్ విషాదం.. నటి షఫాలీ ఆకస్మిక మరణం!

నటి కం మోడల్ 'కాంటాలాగా' ఫేం షెఫాలి జరివాలా (42) ఆక‌స్మిక మృతి అభిమానులను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిలాగే ఈ మ‌ర‌ణం వెన‌క...

Read moreDetails

Swetcha Votarkar: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు...

Read moreDetails

Kurnool: వివాహేతర బంధం.. ప్రియురాలి అల్లుడిని హత్య చేసిన బ్యాంకు మేనేజర్‌!

ఏపీలోని కర్నూల్‌ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్‌కు చెందిన ప్రవేటు సర్వేయర్‌ గంట తేజేశ్వర్ (32) ను...

Read moreDetails

Uttar Pradesh: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

మధ్యప్రదేశ్‌‌కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ తన లవర్‌తో కలిసి హత్య చేయించింది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా నాగ్లా హిమాచల్...

Read moreDetails

Andhra Pradesh: ఆయేషా మీరా హత్యాచారం కేసు..సీబీఐ తుది నివేదిక

దేశంలోనే సంచలనంగా మారిన కేసుల్లో ఒకటైన ఆయేషా మీరా హత్యాచారం కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. 18 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సాగుతూనే ఉంది....

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News