ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 🗓️ పర్యటన...
Read moreDetailsబుడమేరు గండ్లు మరమ్మత్తులకు పూర్తైన టెండర్ల ప్రక్రియ. సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలి. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల. బుడమేరు ఆకస్మిక...
Read moreDetailsరాజధాని అమరావతి మళ్లీ వార్తలకెక్కింది. అయితే ఈసారి నిర్మాణాల వేగం గురించి కాదు, అంచనాల వ్యయం గురించి. అవును, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న...
Read moreDetailsపహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ భారత విమానాల గగనతల ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో, భారత్ కూడా పాక్ ఎయిర్లైన్లపై...
Read moreDetailsమళ్లీ వార్తల్లోకి వచ్చారు మాజీ ఎంపీ.. వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇప్పటివరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు బెయిల్ రావటంతో జైలు నుంచి విడుదలయ్యారు....
Read moreDetailsకెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్ లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఇదే...
Read moreDetailsజమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో పది మంది దాకా...
Read moreDetailsసింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు రూ.300 టికెట్ క్యూలైన్ లో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈఘటనలో...
Read moreDetailsగతంలో అమాయక ఆడోళ్లను మాటలతో మాయ చేసే మగాళ్లు బోలెడంత మంది ఉండేవారు. మారిన కాలంలో.. ఈ తరహా మోసాలు మాకూ పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మగాళ్లకు...
Read moreDetailsవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్ చుట్టూ మరోసారి చర్చలు రాజేశాయి. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఈరోజు విచారణ జరుగగా,...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info