ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Amaravati2025:ఏపీకి ప్రధాని బహుమతి – మోదీ చేతుల మీదుగా అమరావతి అభివృద్ధికి శుభారంభం

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.​ 🗓️ పర్యటన...

Read moreDetails

బుడమేరు పనులకు టెండర్లు పూర్తి పనులు వేగవంతం చేయాలని ఆదేశం: మంత్రి నిమ్మల

బుడమేరు గండ్లు మరమ్మత్తులకు పూర్తైన టెండర్ల ప్రక్రియ. సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలి. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల. బుడమేరు ఆకస్మిక...

Read moreDetails

Amaravati : అభివృద్ధికి చిరునామాగా!

రాజధాని అమరావతి మళ్లీ వార్తలకెక్కింది. అయితే ఈసారి నిర్మాణాల వేగం గురించి కాదు, అంచనాల వ్యయం గురించి. అవును, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న...

Read moreDetails

India-Pakistan :పాక్ ఎయిర్‌లైన్లకు భారత గగనతలం మూసివేత

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌ భారత విమానాల గగనతల ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో, భారత్ కూడా పాక్ ఎయిర్‌లైన్లపై...

Read moreDetails

Gorantla Madav: మళ్లీ వార్తల్లోకి..!

మళ్లీ వార్తల్లోకి వచ్చారు మాజీ ఎంపీ.. వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇప్పటివరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు బెయిల్ రావటంతో జైలు నుంచి విడుదలయ్యారు....

Read moreDetails

Canada: కెనడాలో భారత విద్యార్థిని అనుమానాస్పద మృతి

కెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్ లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఇదే...

Read moreDetails

CRPF : జమ్మూకాశ్మీర్‌ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..పది మంది జవాన్లకు గాయాలు

జమ్మూకాశ్మీర్‌ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో పది మంది దాకా...

Read moreDetails

Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం..8 మంది భక్తుల మృతి

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు రూ.300 టికెట్‌ క్యూలైన్‌ లో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈఘటనలో...

Read moreDetails

Hyderabad: మాయ మాటలు చెప్పి రెండో పెళ్లి..కోట్లు కొట్టేసిన కిలేడి

గతంలో అమాయక ఆడోళ్లను మాటలతో మాయ చేసే మగాళ్లు బోలెడంత మంది ఉండేవారు. మారిన కాలంలో.. ఈ తరహా మోసాలు మాకూ పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మగాళ్లకు...

Read moreDetails

Viveka Murder Case:అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ.. వాయిదా

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్ చుట్టూ మరోసారి చర్చలు రాజేశాయి. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఈరోజు విచారణ జరుగగా,...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News