దేశంలోనే సంచలనంగా మారిన కేసుల్లో ఒకటైన ఆయేషా మీరా హత్యాచారం కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. 18 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సాగుతూనే ఉంది....
Read moreDetailsయోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన ఒక పురాతన అభ్యాసం. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. నేడు 11వ అంతర్జాతీయ దినోత్సవం కాగా.. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా...
Read moreDetailsఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి....
Read moreDetailsహైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందించారు. రూ. కోటి విరాళాన్ని...
Read moreDetailsఏపీలో భారీ మెజార్టీతో, భారీ ఆశలతో కూటమి ప్రభుత్వం గతేడాది కొలువు తీరింది. అనంతరం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విపక్ష వైసీపీ...
Read moreDetailsముంబై నటి కాదంబరీ జెత్వానీపై గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది....
Read moreDetailsవైసీపీ అధినేత జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జగన్ ప్రసంగం, హాజరైన జనం, పోలీసుల తీరు...
Read moreDetailsతెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని...
Read moreDetailsగుజరాత్లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలైన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్ను సూరత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దాదాపు 13 లక్షల మంది...
Read moreDetailsస్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్.. అన్నారు ఆత్రేయ. అలానే ఉంది వైసీపీ అధినేత జగన్ పర్యటన పనితీరు. గతంలో వైఎస్ మరణించినప్పుడు ఆయన లేరన్న...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info