ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ADVERTISEMENT

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భానుడు చుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు డిసెంబర్‌లో కొద్ది రోజులు మాత్రమే అత్యల్పంగా నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. సాధారణంగా శివరాత్రి ముగిసిన తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఈ ఏడాది ముందే అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. దీంతో మున్ముందు ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో గత రెండు మూడు రోజులుగా పెరుగుదల నమోదవుతోంది.

ఏపీలో గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోదం కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఏసీలను వినియోగిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉండటంతో భయపడుతున్నారు. భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. (AP)

ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొం టుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈనెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని భావి స్తోంది.

ఏపీ తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు.

మంగళవారం తుని, నరసాపురం, కాకి నాడ, మచిలీపట్నం, నంది గామ, బాపట్ల, కావలి, కర్నూలు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్ర తలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని ఐఎండీ ప్రకటించింది.

తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.

తెలంగాణలో రానున్న మూడ్రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 

Tags: #ImdReport #ApTsTemperature #AndhraPradesh #Telangana #TeluguNews #Weather #HeatWave
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sneha Reddy: ప్రత్యేక పూజ నిర్వహించిన అల్లు స్నేహారెడ్డి…ఐకాన్ కోసమేనా?

Next Post

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Related Posts

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ‘CBN:ఏపీ, యువతకు ఉపాధి లక్ష్యంగా చంద్రబాబు విజన్

YSRCP
Andhra Pradesh

YSRCP:విజయసాయిరెడ్డి ట్వీట్‌తో వైసీపీలో కలకలం

Singanamala
Andhra Pradesh

Singanamala:శింగనమల టీడీపీలో చిచ్చు! సంక్రాంతి ఫ్లెక్సీల చించివేతతో బహిర్గతమైన అంతర్గత విబేధాలు

SankrantiBetting
Andhra Pradesh

SankrantiBetting:సంక్రాంతి పందాలు: సంప్రదాయం ముసుగులో వందల కోట్ల జూదం

CMChandrababu
Andhra Pradesh

CMChandrababu:నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన –

Sankranti
Andhra Pradesh

Sankranti:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు 🌾🎉

Next Post
Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NaraLokesh

NaraLokesh:ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ‘CBN:ఏపీ, యువతకు ఉపాధి లక్ష్యంగా చంద్రబాబు విజన్

YSRCP

YSRCP:విజయసాయిరెడ్డి ట్వీట్‌తో వైసీపీలో కలకలం

NayantharaTrisha

NayantharaTrisha:దుబాయ్ వెకేషన్ లో నయనతార, త్రిష

CentralGovernment

CentralGovernment:కేంద్ర ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్

Recent News

NaraLokesh

NaraLokesh:ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ‘CBN:ఏపీ, యువతకు ఉపాధి లక్ష్యంగా చంద్రబాబు విజన్

YSRCP

YSRCP:విజయసాయిరెడ్డి ట్వీట్‌తో వైసీపీలో కలకలం

NayantharaTrisha

NayantharaTrisha:దుబాయ్ వెకేషన్ లో నయనతార, త్రిష

CentralGovernment

CentralGovernment:కేంద్ర ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info