ADVERTISEMENT

Tag: #TeluguNews

Andhra Pradesh Politics: ఏపీలో మరో ఎన్నికల సమరం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలల తర్వాత మరో ప్రధాన ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ...

Read moreDetails

Ashok Gajapathi Raju: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆస్పత్రిగా మార్చాలి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రుషికొండ ప్యాలెస్‌పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాన్ని మానసిక వైద్యశాలగా ...

Read moreDetails

Vangaveeti Radha: చిత్ర విచిత్రంగా రాజకీయ జీవితం..!

వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధాకృష్ణ గెలిచి ఎమ్మెల్యేగా చట్ట సభలలో అడుగు పెట్టింది మాత్రం ఒకే ఒక్క సారి. అదే ...

Read moreDetails

Kavitha: కేసీఆర్ కు కుమార్తె పాఠాలు..!

తెలంగాణ రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కవిత ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చినట్లేనని చెప్పాలి. గడిచిన రెండు రోజుల్లో ఆమె పూర్తిగా ఓపెన్ కావటమే ...

Read moreDetails

Chandrababu Naidu: ఫస్ట్ టైం ఓపెన్ అయిన బాబు

ఏపీకి నాలుగవ సారి సీఎంగా చంద్రబాబు ప్రస్తుతం ఉన్నారు. ఎపుడో ముప్పయ్యేళ్ళ క్రిందట చంద్రబాబు సీఎంగా తొలిసారి ప్రమాణం చేశారు. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తరువాత అదే ...

Read moreDetails

Cm ChandraBabu: అందరికీ కచ్చితంగా పింఛన్

`మనసు దోచేశారు సార్` ఇదీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా రాష్ట్రంలో వినిపిస్తున్న మాట. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మాత్రమే కాదు.. ఈ ...

Read moreDetails

30YearsAsCM:ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నేత చంద్రబాబు: మంత్రి నిమ్మల

తెలుగుజాతి ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నేతగా నిలిచారు.40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న తన రాజకీయ ప్రస్థానంలో ...

Read moreDetails

Vemula prashanth Reddy: బీజేపీ ఆడుతున్న నాటకంలో రేవంత్ రెడ్డి పావుగా మారారు

అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీ బంధం బయటపడింది..తెలంగాణ భవన్ లో...మాజీమంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు..రేవంత్ రెడ్డి,బీజేపీ బంధం మరోసారి రుజువు అయిందిఅసెంబ్లీలో హరీష్ రావు ప్రసంగాన్ని సీఎం,మంత్రులు ...

Read moreDetails

AP LIQUOR SCAM: మిథున్‌ పరిస్థితి ఏమిటో?

ఏపీలో రాజ‌కీయంగా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది మ‌ద్యం విధానం కేసు. గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హించింద‌ని, అప్పుడు రూ.3,500 కోట్లకు అవినీతి ...

Read moreDetails

YCP: అపుడే అంత తొందర..!

వైసీపీలో అపుడే తొందర ఎక్కువ అవుతోంది. అది కూడా బహుదూరంగా ఉన్న సార్వత్రిక ఎన్నికలకు. 2029లో షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అయితే ...

Read moreDetails
Page 7 of 29 1 6 7 8 29

Recent News