Tag: #TeluguNews

India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ

పహల్గాంలో జరిగిన హేయమైన ఉగ్రదాడి భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసింది. కశ్మీర్‌లో అమాయక పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపడం ...

Read moreDetails

Miss World 2025: హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్‌కు వైభవోపేత ఆరంభం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో, ప్రపంచ అందాల సుందరాంగులకు వేదికగా నిలిచింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు స్థానిక సాంస్కృతిక వైభవానికి, ప్రపంచ సౌందర్య వైభోగానికి ...

Read moreDetails

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తుది తీర్పును వెలువరించింది. ...

Read moreDetails

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా... ...

Read moreDetails

Andhra Pradesh Capital :అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మే 2) సాయంత్రం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అమరావతి ...

Read moreDetails

RaghuCollege:బాధ్యత ఎవరిది..?

విద్యా సంస్థలో అనాగరిక ఘటన: ఆలోచన అవసరం రఘు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ ఘటనలో, ఒక విద్యార్థిని తన ఫోన్‌ను ఉపాధ్యాయురాలు తీసుకోవడంతో కోపంతో ఆమెపై ...

Read moreDetails

Raj Kasireddy: ఏపీ సిట్‌ పోలీసులు అదుపులో రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌ ...

Read moreDetails

Balakrishna : నంబర్‌ 1 ను సొంతం చేసుకున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ.. సినిమాలతోనే కాదు, తన స్టైల్, అటిట్యూడ్‌తో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ ...

Read moreDetails

Telangana: 28 ప్రైవేట్ హాస్పిటల్స్‌ పై వేటు

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ప్రైవేట్ ఆసుపత్రులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొరడా ఝళిపించింది. గత ప్రభుత్వ హయాంలో వెలుగు ...

Read moreDetails
Page 15 of 21 1 14 15 16 21
  • Trending
  • Comments
  • Latest

Recent News