ADVERTISEMENT

Tag: #TelanganaNews

Telangana: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి..కన్న తండ్రే చంపాడా!

ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెం మండలం ...

Read moreDetails

BRS: ఒక వ్యూహాత్మక కదలిక

రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో.. ఎవరూ ఊహించలేరు. నిండిన రంగం. ఇక్కడ రక్తసంబంధాలు, కుటుంబ అనుబంధాలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల ముందు వెనక్కి తగ్గుతాయనడంలో ...

Read moreDetails

Kaleshwaram Project: సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు ...

Read moreDetails

AP Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు.. సెప్టెంబర్‌లో ఏకంగా 12 రోజులు సెలవులు..!!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో విద్య సంస్థలకు దసరా సెలవుల జాబితాను విడుదల చేసింది విద్యాశాఖ. ఈ మేరకు ఈ ఏడాది విద్య క్యాలెండర్ ప్రకారం ...

Read moreDetails

Rains: జలమయమైన కామారెడ్డి, మెదక్ జిల్లాలు

తెలంగాణలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇప్పటికే చాలామంది ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ...

Read moreDetails

Kavitha: కేసీఆర్‌కు న‌చ్చ‌లేదా?

''చెప్ప‌క‌నే చెప్పారు.. ఇక, త‌ర్జ‌న భ‌ర్జ‌నకు తావులేదు.. దారి మ‌ళ్లాల్సిందే.'' బీఆర్ ఎస్‌లో నెల‌కొన్న ప‌రిణా మాల‌పై తాజాగా ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ ...

Read moreDetails

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త ...

Read moreDetails

Harish Rao: బురద రాజకీయాలు మానండి

వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం.కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ...

Read moreDetails

KCR: ”నీ ప‌ద్ధ‌తి బాలేదు బిడ్డా.. మార్చుకోవాలి.”

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయ‌న కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌విత కుటుంబ స‌మేతంగా శుక్ర‌వారం సాయంత్రం క‌లుసుకున్నారు. ఉద‌యమే ఆమె వెళ్లాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. `అప్పాయింట్‌మెంటు` ...

Read moreDetails

TelanganaScam:600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం.. జి.ఓ 17 రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్

*రాష్ట్రంలో 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం* *జీవో నెం. 17 వెంటనే రద్దు చేయాలి.* *బడా కాంట్రాక్టర్లకు సంపద అందివ్వడానికే జీవో 17.* *రేవంత్ రెడ్డి పాలనలో ...

Read moreDetails
Page 3 of 8 1 2 3 4 8
  • Trending
  • Comments
  • Latest

Recent News