ADVERTISEMENT

Tag: #DigitalIndia

Andhra Pradesh: వారందరికి ఉచితంగా మొబైల్స్ ఇస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బధిరులకు (మూగ, చెవిటి)కు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ...

Read moreDetails

Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో చలనం

హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుళ్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తుండటంతో ఇంటర్నెట్ సేవలు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, ఆన్‌లైన్ ...

Read moreDetails

YouTube Hype: ఇండియాలో యూట్యూబ్ హైప్‌ ప్రారంభం

చిన్న, మధ్య స్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే భారతదేశంలో యూట్యూబ్ ఇటీవల హైప్ (YouTube Hype) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ...

Read moreDetails

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

ఐటీ అంటేనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దడంలో ఆయన కృషిని ఎవరూ మరవలేరని చంద్రబాబు మద్దతు ...

Read moreDetails

RailOne APP: ఏమేం ఫీచర్లు ఉన్నాయంటే

కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ (CRIS) ఏర్పాటై 40 ఏళ్లు కావడంతో ఇండియన్ రైల్వేస్ 'రైల్‌వన్ యాప్' పేరిట ఓ యాప్‌ను ప్రారంభించింది.రైల్వేశాఖ దీనిని 'సూపర్ యాప్‌' ...

Read moreDetails

FastTag: జీపీఎస్ ఆధారిత ట్యాక్స్ వసూలు

దేశంలో టోల్ వసూలు వ్యవస్థ త్వరలోనే ఒక పెద్ద మార్పును చూడబోతోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) చెల్లింపు విధానం పూర్తిగా ఆటోమేటెడ్ జీపీఎస్ (GPS) ...

Read moreDetails

PF Withdrawal: ఇప్పుడు మరింత సులభం

దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ విత్ డ్రాల కోసం దరఖాస్తు ...

Read moreDetails

Elections : ఓటరు కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేస్తారు?

ఆధార్‌తో ఓటరు కార్డులను అనుసంధానించాలని ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన సాంకేతిక పనులను కమిషన్ మొదలుపెట్టనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News