ADVERTISEMENT

Tag: #BreakingNews

Air India: విమాన ప్రమాదం.. మృతుల సంఖ్యను ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే భయంకరమైన ...

Read moreDetails

Hyderabad: భారీగా కొకైన్ సీజ్

తెలంగాణను డ్రగ్స్‌ నుంచి స్వచ్ఛంగా ఉంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం డ్రగ్స్‌ నిర్మూలనపై దృష్టి సారించగా, పోలీసులు కూడా అదే దిశగా ...

Read moreDetails

AP High Court: ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు భారీ ఊరట

ముంబై నటి కాదంబరీ జెత్వానీపై గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ...

Read moreDetails

YCP: షర్మిలపై ఎదురుదాడి!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ...

Read moreDetails

Gujarat: హనీట్రాప్‌ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్!

గుజరాత్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కీర్తి పటేల్‌ను సూరత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దాదాపు 13 లక్షల మంది ...

Read moreDetails

Karnataka: వ్యాపారవేత్త ఇంట్లో కోటి రూపాయిలను కొట్టేసిన పనిమనిషి !

ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని మనిషి తన చేతివాటాన్ని గట్టిగానే ప్రదర్శించింది. ఏకంగా కోటి రూపాయల విలువైన బంగారు అభరణాలు, నగదును దొంగిలించింది. అపహరించిన వాటిలో రూ.67లక్షల ...

Read moreDetails

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ఎంత మందిని పొట్ట‌న బెట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ప్ర‌మాదం నుండి ఇంకా తేరుకోక‌ముందే చార్‌ధామ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకోవడం ...

Read moreDetails

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

బాసర | నిర్మల్ (నిర్మల్) జిల్లా బాసర (బాసర)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి (గోదావరి) నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ (హైదరాబాద్)లోని ...

Read moreDetails

Air India plain crash: 204 మృతదేహాలు వెలికితీశామన్న పోలీస్ కమిషనర్

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం కూలిన ప్రాంతం నుంచి ఇప్పటివరకు 204 మృతదేహాలు వెలికితీసినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ బీబీసీ గుజరాతీతో చెప్పారు."అక్కడ ...

Read moreDetails
Page 9 of 16 1 8 9 10 16

Recent News