ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు
ADVERTISEMENT

 

కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) తెలిపారు. కొత్త రేషన్‌కార్డులో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్‌ కార్డులకు ఆప్షన్లు ఇస్తామన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని చెప్పారు.

ఖరీఫ్ సీజన్‌లో 35 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతుకు ఒక భరోసా ఇస్తూ వారికి 24 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. రూ.8 వేల 279 కోట్లు ధాన్యం కొనుగోలు చెల్లింపులు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) తెలిపారు. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

రబీలో 13 లక్షలు 50 వేల మెట్రిక్ టన్నులు పంట వస్తుందని అంచనా వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. సివిల్ సప్లై నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 2900 రైతు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 12 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

మంగళవారం నుంచి దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు దీపం 2 పథకం అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధార్‌తో ఈ కెవైసీ లింక్ చేసుకోవాలని చెప్పారు.

గత జగన్ ప్రభుత్వం రూ.1600 కోట్లతో ఎండీయూలు కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేశారు. ఎండీయూల కొనుగోలు ఓ పెద్ద కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని.. త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో కూడా అవినీతి జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతులు ధాన్యాలను అమ్ముకునేందుకు మిల్లుల వద్ద పడిగావులు కాయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో వాట్సాప్ , జీపీఎస్‌లను సాంకేతికంగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. రైతులే వారికి నచ్చిన మిల్లుల వద్ద ధాన్యం అమ్ముకునేలా అవకాశం కల్పించామని చెప్పారు. ఈ సీజన్‌లో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని మాటిచ్చారు.

Tags: #AndhraPradesh#APGovernment#APNews#APpolitics#BreakingNews#GovernmentSchemes#IndiaNews#LatestUpdates#NadendlaManohar#PublicWelfare#RationCard#SmartRationCard#Tdp#TeluguNews#TrendingNow#WelfareSchemes#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

PM Modi: బంధం మరింత బలం

Next Post

ForbesIndia:ఫోర్బ్స్‌ జాబితాలో 205 మంది భారతీయులు

Related Posts

Mahesh Babu: చిన్న ఈవెంట్.. కొత్త‌గా ప్ర‌జెంట్!
Entertainment

Mahesh Babu: చిన్న ఈవెంట్.. కొత్త‌గా ప్ర‌జెంట్!

Ameesha Patel: 50 ఏళ్ల వయస్సు లో మంచి జోడీ కోసం వెతుకులాట..!
Entertainment

Ameesha Patel: 50 ఏళ్ల వయస్సు లో మంచి జోడీ కోసం వెతుకులాట..!

Tirumala: అసలు ఏమిటీ పరకామణి కేసు?కీలక సాక్షి సతీశ్ మృతిపై రాజకీయ దుమారం..అసలేం జరిగింది?
Crime

Tirumala: అసలు ఏమిటీ పరకామణి కేసు?కీలక సాక్షి సతీశ్ మృతిపై రాజకీయ దుమారం..అసలేం జరిగింది?

Telangana: వీరిని కార్మికులుగా గుర్తించిన రేవంత్ సర్కార్
Big Story

Telangana: వీరిని కార్మికులుగా గుర్తించిన రేవంత్ సర్కార్

Telangana: ఇక స్థానిక సమరం
Big Story

Telangana: ఇక స్థానిక సమరం

iBomma: ఎవ‌రీ “ఐ బొమ్మ” ర‌వి?
Big Story

iBomma: ఎవ‌రీ “ఐ బొమ్మ” ర‌వి?

Next Post
ForbesIndia:ఫోర్బ్స్‌ జాబితాలో 205 మంది భారతీయులు

ForbesIndia:ఫోర్బ్స్‌ జాబితాలో 205 మంది భారతీయులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

TDP: పుట్లూరు టిడిపి అధ్యక్ష పదవి కులశేఖర్ రెడ్డికేనా?

TDP: పుట్లూరు టిడిపి అధ్యక్ష పదవి కులశేఖర్ రెడ్డికేనా?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Mahesh Babu: చిన్న ఈవెంట్.. కొత్త‌గా ప్ర‌జెంట్!

Mahesh Babu: చిన్న ఈవెంట్.. కొత్త‌గా ప్ర‌జెంట్!

Ameesha Patel: 50 ఏళ్ల వయస్సు లో మంచి జోడీ కోసం వెతుకులాట..!

Ameesha Patel: 50 ఏళ్ల వయస్సు లో మంచి జోడీ కోసం వెతుకులాట..!

Tirumala: అసలు ఏమిటీ పరకామణి కేసు?కీలక సాక్షి సతీశ్ మృతిపై రాజకీయ దుమారం..అసలేం జరిగింది?

Tirumala: అసలు ఏమిటీ పరకామణి కేసు?కీలక సాక్షి సతీశ్ మృతిపై రాజకీయ దుమారం..అసలేం జరిగింది?

Telangana: వీరిని కార్మికులుగా గుర్తించిన రేవంత్ సర్కార్

Telangana: వీరిని కార్మికులుగా గుర్తించిన రేవంత్ సర్కార్

Recent News

Mahesh Babu: చిన్న ఈవెంట్.. కొత్త‌గా ప్ర‌జెంట్!

Mahesh Babu: చిన్న ఈవెంట్.. కొత్త‌గా ప్ర‌జెంట్!

Ameesha Patel: 50 ఏళ్ల వయస్సు లో మంచి జోడీ కోసం వెతుకులాట..!

Ameesha Patel: 50 ఏళ్ల వయస్సు లో మంచి జోడీ కోసం వెతుకులాట..!

Tirumala: అసలు ఏమిటీ పరకామణి కేసు?కీలక సాక్షి సతీశ్ మృతిపై రాజకీయ దుమారం..అసలేం జరిగింది?

Tirumala: అసలు ఏమిటీ పరకామణి కేసు?కీలక సాక్షి సతీశ్ మృతిపై రాజకీయ దుమారం..అసలేం జరిగింది?

Telangana: వీరిని కార్మికులుగా గుర్తించిన రేవంత్ సర్కార్

Telangana: వీరిని కార్మికులుగా గుర్తించిన రేవంత్ సర్కార్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info