ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Musi River: మూసీ అభివృద్ధిలో కీలక ముందడుగు

Musi River: మూసీ అభివృద్ధిలో కీలక ముందడుగు
ADVERTISEMENT

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 734.07 ఎకరాల భూమిని బదలాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) లోకేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు (జీవో 138) జారీ చేశారు. దీంతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి.

 

గతంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను ఇప్పుడు మూసీ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం పరిధిలోని హిమాయత్ సాగర్, కిసమత్‌పూర్‌తో పాటు రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. టీఈఈఆర్‌ఎల్, ఐఐపీహెచ్, వాలంతరి వంటి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని కూడా మూసీ ప్రాజెక్టు కోసం బదలాయించారు.

 

అయితే, ఈ భూములు ఏపీ పునర్‌విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్నందున, ఏవైనా న్యాయపరమైన వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భూములను కోల్పోయిన సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీలో స్థలాలను కేటాయించనున్నట్లు తెలిపింది.

 

భూ కేటాయింపు ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణలో కూడా పురోగతి సాధించారు. మూసీ అభివృద్ధి కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ. 4,100 కోట్ల రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

 

గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించినా, తాజాగా ఏడీబీ నుంచి నిధులు స్వీకరించేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏడీబీ ప్రతినిధులతో అధికారులు సమావేశమై చర్చలు జరపగా, రుణం మంజూరుకు ఏడీబీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనపై అధికారులు దృష్టి సారించారు. నవంబర్ నాటికి డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Tags: #ADB#AsianDevelopmentBank#GandiPet#Hyderabad#LandAllotment#LokeshKumar#MusiRiver#MusiRiverfrontProject#revanthreddy#RiverfrontDevelopment#Telangana#TeluguNewsTelanganainfra
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nara Lokesh: ఎక్క‌డిక‌క్క‌డ అప్ర‌మ‌త్తం

Next Post

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Related Posts

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!
Big Story

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Nara Lokesh:  అదే మార్గంలో  అడుగులు
Andhra Pradesh

Nara Lokesh: ఎక్క‌డిక‌క్క‌డ అప్ర‌మ‌త్తం

Jubilee Hills ByPoll: బీజేపీ అంత‌ర్మ‌థ‌నం..!
Big Story

Jubilee Hills ByPoll: బీజేపీ అంత‌ర్మ‌థ‌నం..!

Ysrcp: అస‌లు క‌థ ఇదేనా..!
Andhra Pradesh

Ysrcp: అస‌లు క‌థ ఇదేనా..!

World: ప్రపంచాన్ని ప్రభావితం చేసే టాప్ మీడియా సంస్థలు ఏవంటే?
Big Story

World: ప్రపంచాన్ని ప్రభావితం చేసే టాప్ మీడియా సంస్థలు ఏవంటే?

Andhra Pradesh

Ys Jagan: ఫ‌లించిందా..!

Next Post
Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Musi River: మూసీ అభివృద్ధిలో కీలక ముందడుగు

Musi River: మూసీ అభివృద్ధిలో కీలక ముందడుగు

Nara Lokesh:  అదే మార్గంలో  అడుగులు

Nara Lokesh: ఎక్క‌డిక‌క్క‌డ అప్ర‌మ‌త్తం

Jubilee Hills ByPoll: బీజేపీ అంత‌ర్మ‌థ‌నం..!

Jubilee Hills ByPoll: బీజేపీ అంత‌ర్మ‌థ‌నం..!

Recent News

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Maharashtra: తోడు కోసం నదిని దాటిన పులి..!

Musi River: మూసీ అభివృద్ధిలో కీలక ముందడుగు

Musi River: మూసీ అభివృద్ధిలో కీలక ముందడుగు

Nara Lokesh:  అదే మార్గంలో  అడుగులు

Nara Lokesh: ఎక్క‌డిక‌క్క‌డ అప్ర‌మ‌త్తం

Jubilee Hills ByPoll: బీజేపీ అంత‌ర్మ‌థ‌నం..!

Jubilee Hills ByPoll: బీజేపీ అంత‌ర్మ‌థ‌నం..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info