ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
ADVERTISEMENT

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ముగ్గురు భక్తులను చంపేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు, పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి(AP CM) హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan Kalyan) ఆర్థికసాయం ప్రకటించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి పవన్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పెనువిషాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో భక్తులు తప్పించుకునే పరిస్ధితి లేకపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రేపు శివరాత్రి కావడంతో భక్తులు గుండాలకోన ఆలయ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాల పాలైన మరో ఇద్దరిని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు వై.కోట వాసులుగా తెలుస్తోంది. అటవీ మార్గం కావడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై సిఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సిఎం ప్రకటించారు.

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తుల మృతిపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికీ మెరుగైన వైద్యం సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు.

Tags: #AndhraPradesh#ApDeputycmPawankalyan#News#pawankalyan#sanathanadharma#sanathanadharmatour#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Gold : బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?

Next Post

SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ని ముమ్మరం చేసిన సర్కార్

Related Posts

TelanganaBudget
Big Story

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati
Andhra Pradesh

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Mlc AnanthaBabu
Big Story

Mlc AnanthaBabu: అనంతబాబు కేసులో భార్య ఎంట్రీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి?

OdishaFireAccident
Big Story

OdishaFireAccident:ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం

TDP
Andhra Pradesh

TDP:టీడీపీ అధిష్టానం సీరియస్‌ ఎంపీ పుట్టా మహేష్‌కు షోకాజ్ నోటీసులు

PoliticalWar
Big Story

PoliticalWar:డ్రగ్స్ కేసులో నా పేరు లాగితే చట్టపరమైన చర్యలు తప్పవు – కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Next Post
SLBC tunnel collapse: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఘోర ప్రమాదం..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్

SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ని ముమ్మరం చేసిన సర్కార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NabhaNatesh

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

TelanganaBudget

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Mlc AnanthaBabu

Mlc AnanthaBabu: అనంతబాబు కేసులో భార్య ఎంట్రీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి?

Recent News

NabhaNatesh

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

TelanganaBudget

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Mlc AnanthaBabu

Mlc AnanthaBabu: అనంతబాబు కేసులో భార్య ఎంట్రీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info