ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Andhra Pradesh: ఒకేసారి కలసి తండ్రీ కొడుకులు హస్తినకు!

Andhra Pradesh: ఒకేసారి కలసి తండ్రీ కొడుకులు  హస్తినకు!
ADVERTISEMENT

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కలసి కట్టుగా ఈసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. గతంలో ఎపుడూ ఇలా జరగలేదు. బాబు మానాన ఆయన ఢిల్లీకి వెళ్తే లోకేష్ విడిగా వెళ్ళేవారు. ఈసారి మాత్రం కలిసే వెళ్తున్నారు. ఇది రాజకీయంగా ఒక విశేషంగా చూస్తున్నారు. ఇక ఢిల్లీలో బాబు లోకేష్ ఇద్దరూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు అని అంటున్నారు. ఢిల్లీకి వస్తున్న తండ్రీ కొడుకులు అక్కడ కేంద్ర పెద్దలతో కూడా భేటీల మీద భేటీలు వేయనున్నారు అని అంటున్నారు.

బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఐఐ సదస్సులో పాల్గొంటారు అని అంటున్నారు ఇక ఈ సదస్సు తరువాత బాబు షెడ్యూల్ కూడా బిజీగా ఉండనుంది. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలుస్తారు అని అంటున్నారు. జీఎస్టీ 2.0 మీద ప్రచారాన్ని కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16న నిర్వహిస్తున్నారు. దానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు పలువురు హాజరవుతున్నారు. అంతే కాదు ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు ఇతర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. దాంతో చంద్రబాబు నిర్మలా సీతారామన్ ని ఈ సదస్సుకు రావాలని లాంచనంగా ఆహ్వానించనున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు ఈసారి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా భేటీ అవుతారు అని అంటున్నారు. నరేంద్ర మోడీని కూడా ఏపీ పర్యటనకు అధికారికంగా ఆహ్వానిస్తూనే అనేక అంశాల మీద ఇరువురు నేతల మధ్య చర్చలు జరుగుతాయని అంటున్నారు. ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ నెలలోనే ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి వెళ్ళిన బాబు ఇపుడు మోడీతో మాత్రం భేటీ వేయడమే విశేషం. మరి ఏ రాజకీయ అంశాలు చర్చకు వస్తాయో చూడాల్సి ఉందని అంటున్నారు.

మరో వైపు నారా లోకేష్ కూడా కేంద్ర మంత్రులతో భేటీలు వేస్తారని అంటున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు అని అంటున్నారు ఒక రోజంతా సాగే తండ్రీ కొడుకుల ఢిల్లీ టూర్ తరువాత బాబు నేరుగా విజయనగరం జిల్లా పర్యటనకు వస్తారని లోకేష్ తిరిగి అమరావతికి బయల్దేరి వెళ్తారు అని అంటున్నారు. మొత్తం మీద ఒకేసారి కలసి తండ్రీ కొడుకులు చేసే హస్తిన పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది అని అంటున్నారు.

Tags: #AndhraPradesh#APpolitics#bjp#ChandrababuNaidu#DelhiTour#JointVisit#naralokesh#NDAAlliance#Tdp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Varalaxmi Sarathkumar: విల‌న్ పాత్ర‌ల‌కు ప‌ర్పెక్ట్!!

Next Post

Ys Jagan: రెడ్ బుక్‌ను మించిన స్థాయిలో డిజిట‌ల్ బుక్!

Related Posts

Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్య‌మ‌నేలా!
Entertainment

Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్య‌మ‌నేలా!

Delhi: ఉగ్ర వైద్యుడి ఇల్లు పేల్చివేత
Big Story

Delhi: ఉగ్ర వైద్యుడి ఇల్లు పేల్చివేత

Kaantha Movie Review : మూవీ రివ్యూ ‘కాంత’
Entertainment

Kaantha Movie Review : మూవీ రివ్యూ ‘కాంత’

Cm ChandraBabu: ఆంధ్రప్రదేశ్ గేట్‌వే
Andhra Pradesh

Cm ChandraBabu: ఆంధ్రప్రదేశ్ గేట్‌వే

Raashi Khanna: క్లీవేజ్ షో..కుర్రాళ్ళ మతులు పోగొట్టుకోవడం ఖాయం!
Entertainment

Raashi Khanna: క్లీవేజ్ షో..కుర్రాళ్ళ మతులు పోగొట్టుకోవడం ఖాయం!

Bihar: ఫోన్‌లో మొదలైన స్నేహం..పెళ్లి.. చివరకు?
Crime

Bihar: ఫోన్‌లో మొదలైన స్నేహం..పెళ్లి.. చివరకు?

Next Post
Ys Jagan: రెడ్ బుక్‌ను మించిన స్థాయిలో డిజిట‌ల్ బుక్!

Ys Jagan: రెడ్ బుక్‌ను మించిన స్థాయిలో డిజిట‌ల్ బుక్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్య‌మ‌నేలా!

Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్య‌మ‌నేలా!

Delhi: ఉగ్ర వైద్యుడి ఇల్లు పేల్చివేత

Delhi: ఉగ్ర వైద్యుడి ఇల్లు పేల్చివేత

Kaantha Movie Review : మూవీ రివ్యూ ‘కాంత’

Kaantha Movie Review : మూవీ రివ్యూ ‘కాంత’

Cm ChandraBabu: ఆంధ్రప్రదేశ్ గేట్‌వే

Cm ChandraBabu: ఆంధ్రప్రదేశ్ గేట్‌వే

Recent News

Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్య‌మ‌నేలా!

Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్య‌మ‌నేలా!

Delhi: ఉగ్ర వైద్యుడి ఇల్లు పేల్చివేత

Delhi: ఉగ్ర వైద్యుడి ఇల్లు పేల్చివేత

Kaantha Movie Review : మూవీ రివ్యూ ‘కాంత’

Kaantha Movie Review : మూవీ రివ్యూ ‘కాంత’

Cm ChandraBabu: ఆంధ్రప్రదేశ్ గేట్‌వే

Cm ChandraBabu: ఆంధ్రప్రదేశ్ గేట్‌వే

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info