ADVERTISEMENT

World

Stay updated with the latest international news and global developments. Follow new7Telugu for accurate and timely updates

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Earthquake: థాయిలాండ్, మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం

మయన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భీకర ప్రకంపనలతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు....

Read moreDetails

Donald Trump : సుంకాలపై ట్రంప్ మరో సంచలనం!

‘‘డ్రిల్, బేబీ, డ్రిల్’’ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చిన నినాదం ఇది.అమెరికన్ చమురు కంపెనీలు ఎక్కువ చమురు ఉత్పత్తి చేయాలి, చమురు...

Read moreDetails

UK : అమెరికా బాటలోనే యూకే..!

బ్రిటన్‌కు ఉన్నత విద్య కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది నిజంగా చేదు వార్తే. యూకే వీసా ఛార్జీలను పెంచుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులతో పాటు,...

Read moreDetails

IPL 2025 : మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సంగ్రామం

టీ20 మజాను మరోసారి అందించేందుకు.. పొట్టి క్రికెట్ మత్తులో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ 2025 రేపే (మార్చి 22) స్టార్ట్...

Read moreDetails

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను మూసివేయడం: సంచలన నిర్ణయం

డొనాల్డ్ ట్రంప్ Trump రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీస్కున్నాడు. అమెరికా విద్యా...

Read moreDetails

తొమ్మిది నెలలు సునీతా, విల్‌మోర్‌లు ఎలా గడిపారంటే..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడం, క్రిస్మస్ వేడుకను ఎంజాయ్ చేయడం, జీరో గ్రావిటీలో కూడా ఫిట్‌గా ఉండటం... ఇవన్నీ సునీతా విలియమ్స్‌, బుచ్ విల్‌మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష...

Read moreDetails

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం..59 మంది మృతి

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య 51 నుంచి 59కి పెరిగింది.ఈ అగ్నిప్రమాదంలో 59 మంది మరణించగా, 155 మందికి పైగా గాయపడ్డారని అధికారులు...

Read moreDetails

Pakistan Train Hijack : 13 మంది ఉగ్రవాదులు మృతి.. 80 మంది బందీలు విముక్తి

పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్...

Read moreDetails

Jaffar Express Hijacked : పాకిస్తాన్‌లో జాఫర్‌ రైలు హైజాక్‌..బందీలుగా 120 మంది.. ఆరుగురు సైనికుల మృతి!

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద ఉగ్రవాదులు మంగళవారం దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. పాక్‌ నైరుతి బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా...

Read moreDetails

 Syria : అంతర్యుద్ధంతో అట్టడుకుతోన్న సిరియా..ఎక్కడ చూసినా శవాలె..!

సిరియాలో అంతర్యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 48 గంటల్లోనే 745 మంది ప్రతీకార హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అలావైట్లను లక్ష్యంగా చేసుకుని...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News