National

Get the latest national news and updates from India. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ పరిపాలనతో ముడిపడి ఉన్న అనేక అధికార వ్యవస్థల వైఫల్యం కారణంగా ఒక క్రికెట్ కార్యక్రమంలో అత్యంత దారుణమైన తొక్కిసలాటకు బెంగళూరు వేదికగా...

Read moreDetails

Pinaki Mishra: లేటు వయసులో రహస్యంగా పెళ్లి..!

విపక్ష నాయకురాలిగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. బిజూ జనతాదళ్‌కు చెందిన...

Read moreDetails

Karnataka: క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు

ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం విషాదాంతంగా మారింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ వేడుకలో...

Read moreDetails

Chinnaswamy Stadium Stampede: విషాదంగా మారిన విజయం

బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట 11మంది మృతి.. 47మందికి గాయాలు ఐపీఎల్‌ విజేత ఆర్‌సీబీ అభినందన సభలో ఘటనఅభిమాన ఆటగాళ్ళను చూసేందుకు పోటెత్తిన జనాలువిషాదాన్ని ఊహించలేదు...

Read moreDetails

Jusice Yashwant Verma: అభిశంసన తీర్మానం..!

సుప్రీంకోర్టు.. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని పెట్టాల్సి ఉంటుందంటూ పుస్తకాల్లో చదవి ఉంటాం. వాస్తవానికి సమకాలీన కాలంలో అలాంటి సన్నివేశాన్ని చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు...

Read moreDetails

Brahmaputra భారత్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన చైనా:బ్రహ్మపుత్ర ప్రవాహం అడ్డుకుంటాం!

నీటి పంపకంపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని...

Read moreDetails

IRAN: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం..!

పంజాబ్‌కి చెందిన ముగ్గురు యువకులు ఇరాన్‌లో మాయమయ్యారు. మే 1న టెహ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది గంటలకే అదృశ్యమైన ఈ ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తెలియని పరిస్థితి...

Read moreDetails

Kerala: హైఅలర్ట్.. ఎందుకంటే?

కొచ్చి తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన కార్గో షిప్ మునిగిపోయి చమురు లీకవ్వడంతో, తమ రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.ఓడ మునక...

Read moreDetails

Jyoti Malhotra: 14 రోజుల రిమాండ్

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హర్యానా రాష్ట్రంలోని హిసార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది....

Read moreDetails

Karnataka : హవేరి జిల్లాలో షాకింగ్ సంఘటన..!

కర్ణాటక హవేరి జిల్లాలో జనవరి 2024లో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, వీరికి జైలు నుంచి...

Read moreDetails

Recent News