ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Ktr: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీ

1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముంచిండు: కేటీఆర్ సంచలన ఆరోపణలు     రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు: కేటీఆర్   కొడంగల్‌లో...

Read moreDetails

Ys Bharathi: పార్టీ బాధ్యతలు నిజమేనా..?

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సతీమణి భారతి ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడటం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2012లో...

Read moreDetails

PM Modi: వైద్య విద్యపై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం

దేశంలో వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఈ...

Read moreDetails

Chandrababu Naidu: వాట్ నెక్ట్స్ ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేస్తార‌న్న పేరుంది. పాల‌న‌లోనూ.. పార్టీలోనూ ఆయ‌న ఇదే పంథాను కొన‌సాగిస్తున్నారు. ఏ విష‌యాన్న‌యినా ఆయ‌న ఐటీకి ముడిపెడుతుంటారు. ఇలా...

Read moreDetails

USA: ట్రంప్‌ ప్రభుత్వ కఠిన చర్యలు..అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులు

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు.. ముఖ్యంగా STEM-OPT (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) ప్రోగ్రాం కింద పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు.. ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వ...

Read moreDetails

Ysrcp: ప్ర‌జ‌లే ఇవ్వలేదు జగన్!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరుతాయా? ఆయ‌న‌కు అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కుతుందా? అంటే.. లేద‌నే అంటున్నారు న్యాయ‌వాదులు....

Read moreDetails

Vijayawada: ఇంద్రకీలాద్రి 5వ రోజు అలంకారం: శ్రీ మహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రి 5వ రోజు శరన్నవరాత్రి అలంకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం (ఆశ్వయుజ శుద్ధ చవితి) నాడు విజయవాడ...

Read moreDetails

Congress: షర్మిల మాస్టర్ ప్లాన్

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన రాజకీయానికి పదును పెడుతున్నారు. గతానికి భిన్నంగా ఇపుడు ఆమె ఏపీలో టీడీపీ కూటమి మీద తీవ్ర విమర్శలే చేస్తున్నారు. వైసీపీని...

Read moreDetails

GST: జీఎస్టీ మార్పులతో పెరగనున్న ధరలు ఏవంటే?

జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. 2 శ్లాబుల్ని తొలగించింది. 12, 28 శాతం శ్లాబుల్ని తీసేయగా.. అందులో నుంచి వస్తువులు, ఉత్పత్తులు.. తక్కువ శాతం శ్లాబుల్లోకి...

Read moreDetails

Hyderabad: ‘తెలుగు తల్లి ఫ్లైఓవర్’ ఇకపై ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా

తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడం, ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం అందించిన 'తెలుగు తల్లి ఫ్లైఓవర్' పేరును ఇకపై...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News