ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు

ప్రపంచంలో(World)నే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ 'మిస్ వరల్డ్' 72వ ఎడిషన్‌కు తెలంగాణ వేదిక కాబోతుంది. 2025లో ఈ వేడుకను తెలంగాణలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు....

Read moreDetails

MEIL :మేఘా వేసిన పిటీషన్ ని సమర్థించిన బాంబే హై కోర్ట్

ముంబై హైకోర్టు, మహారాష్ట్ర లోని థానే మరియు బోరివలి మధ్య రహదారి సొరంగం నిర్మాణం కోసం ముంబాయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA ), MEIL...

Read moreDetails

KCR : మళ్లీ అధికారంలోకి వస్తున్నాం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన...

Read moreDetails

BJP: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు!

ఎల్లుండి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, 50 మందికి పైగా సినీ, పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ రాయబారులు, కేంద్ర...

Read moreDetails

 CM CHANDRABABU :తిరుపతిలో టెంపుల్‌ ఎక్స్‌పో

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. ఈ దేవాలయాల మహాకుంభ్ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా...

Read moreDetails

 Curd :రోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

కొందరికి భోజనంలో పెరుగుగానీ, మజ్జిగ గానీ లేకపోతే తిన్న తృప్తే ఉండదు. మన శరీరానికి మేలు చేసే ప్రొబయాటిక్స్ లో పెరుగు అత్యంత ఉత్తమమైనది. పెరుగులో విటమిన్లు,...

Read moreDetails

 New Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది ప్రయాణికులు మృతి

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో నిన్న రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో...

Read moreDetails

Megha Engineering :ఈ-మెయిల్ లో అక్షరం మార్పు..రూ.5 కోట్ల 47 లక్షలు మోసం!

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్నివేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూంటారు.కొన్ని వందల కోట్లు రాజకీయపార్టీలకు విరాళాలిస్తూంటారు....

Read moreDetails

Jayalalithaa Assets: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఈ ఆస్తులు ఇప్పటి వరకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరచబడ్డాయి....

Read moreDetails

Manchu Vishnu : మరోసారి తండ్రికి ఎదురుతిరిగిన మనోజ్..

మోహన్ బాబు బౌన్సర్లు తాజాగా ఎఫ్ 5 అనే రెస్టారెంట్‌పై దాడిచేశారని ఆరోపించారు మంచు మనోజ్. తాజాగా ఆయన బౌన్సర్లు ఈ రెస్టారెంట్‌పై దాడి చేశారంటూ దానిని...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News