ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు....
Read moreDetailsఅమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే రాజధాని పునఃప్రారంభ సభ కోసం వైద్య, ఆరోగ్య శాఖ విస్తృత వైద్య సేవలను సిద్ధం చేసింది. వైద్య శాఖ మంత్రి...
Read moreDetailsజగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని పిఠాపురం, కుప్పం, కదిరి, మార్కాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడిన మాజీ...
Read moreDetailsవైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలను హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని గొప్పగా చెప్పిన పాలకులకు చీనీ రైతుల కష్టాలు కనిపించడం లేదు. టిడిపి కూటమి ప్రభుత్వంలో ఏ...
Read moreDetailsప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 🗓️ పర్యటన...
Read moreDetailsబుడమేరు గండ్లు మరమ్మత్తులకు పూర్తైన టెండర్ల ప్రక్రియ. సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలి. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల. బుడమేరు ఆకస్మిక...
Read moreDetailsరాజధాని అమరావతి మళ్లీ వార్తలకెక్కింది. అయితే ఈసారి నిర్మాణాల వేగం గురించి కాదు, అంచనాల వ్యయం గురించి. అవును, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న...
Read moreDetailsమళ్లీ వార్తల్లోకి వచ్చారు మాజీ ఎంపీ.. వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇప్పటివరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు బెయిల్ రావటంతో జైలు నుంచి విడుదలయ్యారు....
Read moreDetailsసింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు రూ.300 టికెట్ క్యూలైన్ లో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈఘటనలో...
Read moreDetailsవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్ చుట్టూ మరోసారి చర్చలు రాజేశాయి. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఈరోజు విచారణ జరుగగా,...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info