ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!

బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!
ADVERTISEMENT

రాజకీయాలలో తన,మన,మన కుటుంభం,వీర విధయత,నమ్మిన బంటు అనే పదాలకు కాలం చెల్లి చాలా రోజులు అయింది..ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుడితే తల ఒక పార్టీలో ఉంటున్నారు. ఆ కోవలో చూసినప్పుడు వైసీపీ ట్రబుల్ షూటర్,జగన్ నమ్మిన బంటు అని చెప్పుకునే వైసీపీ శ్రేణులకు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఝలక్ ఇచ్చారు..

విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలి అనుకొని,ఒక స్టేజిలో నేను పార్టీ వదిలితే జగన్ మోహన్ రెడ్డికి నష్టం తప్ప నాకు నష్టం లేదని కొద్ది మంది ఎంపీలతో చెప్పడం..అధికారంలో ఉన్నప్పుడు జగన్ దూరం పెట్టడం అందరూ చూశారు.ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేయించడం..ఓడిపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చి సమయం కోసం చూశారు..రాజీనామా చేసి బీజేపీకి ఒక రాజ్యసభ సీటు అందిస్తున్నారు.

ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో విజయసాయి రెడ్డి రాజీనామా ముందుగా బీజేపీ పెద్దలకు చెప్పి చేశాడు కాబట్టి బీజేపీలోకి ఆహ్వానం అందింది.రాజీనామా తర్వాత వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటన చేశారు.వ్యవసాయం చేస్తారా లేక రాజకీయాలు చేస్తారా అనేది ఇంకా తేల్చలేదు.

ఈ మధ్య ఉప రాష్ట్రపతి జగదీప్ దంఖర్ హైద్రాబాదు వచ్చినప్పుడు సాయి రెడ్డి ఆహ్వానం పలికారు.ఆయన కూడా సిట్టింగ్ ఎంపీల కంటే ఈయనకు ఎక్కువ విలువ ఇచ్చారు.బీజేపీలోకి ఎంట్రీ ఖరారు అయింది.అయితే ఇప్పుడు బీజేపీలో చేరితే జగన్ మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారు అనే విమర్శలు వస్తాయి అనే కారణంతో తాత్కాలికంగా వాయిదా వేశారు..

బీజేపీలో చేరితే ఆయన కోరుకున్న గవర్నర్ గిరి దక్కుతుందా!విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందని అంటున్నారు. నిజానికి విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రత్యేకించి మోడీ అమిత్ షాలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.

విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడానికి జూన్ నెలలో ముహూర్తం ఖరారు అయిందని పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.ఉపరాష్ట్రపతిని కలవడానికి వచ్చిన విజయసాయి రెడ్డికి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారట. ఇంతకీ ఎందుకు ? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.విజయసాయిరెడ్డిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.

విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చి బీజేపీ రిటర్న్ ఏం ఆశిస్తోంది ? బీజేపీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు కదా..!

Tags: #bjp#vijyasaireddy#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Next Post

 Sikandar: ఆశలు అన్ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పై..!

Related Posts

Telangana
Big Story

Telangana:వరంగల్-ఖమ్మం-కరీంనగర్ కారిడార్ తెలంగాణకు కీలకం: సీఎం రేవంత్

NEET2026
Big Story

NEET2026:పరీక్ష పేపర్లు పదే పదే లీక్ అవుతున్నా బాధ్యత ఎవరిది?

CIISummit2026
Big Story

CIISummit2026:దావోస్ నుంచి ఏపీకి పెట్టుబడుల వరద.. చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌పై ప్రశంసలు

Telangana
Big Story

Telangana:ప్రభుత్వ బడులు ప్రైవేటుకు ధీటుగా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు

PMModi
Andhra Pradesh

PMModi:నారా కుటుంబంతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు

TelanganaRising
Big Story

TelanganaRising:తెలంగాణ రైజింగ్‌కు కేంద్రం మద్దతు ఇవ్వాలి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Next Post
 Sikandar: ఆశలు అన్ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పై..!

 Sikandar: ఆశలు అన్ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పై..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PriyankaMohan

PriyankaMohan:గ్యాంగ్ లీడర్ నుంచి OG వరకు.. ప్రియాంక ఫ్యాషన్ జర్నీ వైరల్

Telangana

Telangana:వరంగల్-ఖమ్మం-కరీంనగర్ కారిడార్ తెలంగాణకు కీలకం: సీఎం రేవంత్

NEET2026

NEET2026:పరీక్ష పేపర్లు పదే పదే లీక్ అవుతున్నా బాధ్యత ఎవరిది?

MedakBankScam

MedakBankScam:ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. బ్యాంక్ మేనేజర్‌ను నేరస్తుడిగా మార్చిన తీరు

Recent News

PriyankaMohan

PriyankaMohan:గ్యాంగ్ లీడర్ నుంచి OG వరకు.. ప్రియాంక ఫ్యాషన్ జర్నీ వైరల్

Telangana

Telangana:వరంగల్-ఖమ్మం-కరీంనగర్ కారిడార్ తెలంగాణకు కీలకం: సీఎం రేవంత్

NEET2026

NEET2026:పరీక్ష పేపర్లు పదే పదే లీక్ అవుతున్నా బాధ్యత ఎవరిది?

MedakBankScam

MedakBankScam:ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. బ్యాంక్ మేనేజర్‌ను నేరస్తుడిగా మార్చిన తీరు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info