• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విజయసాయి కొన్నిరోజుల కిందట రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా నేడు ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి 2029లో జగన్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్ష.  ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి సంచలనం సృష్టించడం తెలిసిందే. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఇవాళ పంపించారు. జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.

“నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. తాజాగా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన ఆయన తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.

రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సీబఈఐ కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కూడా తీసుకుంది. అనంతరం విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరుక ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు సాయిరెడ్డికి 15 రోజుల పాటు అనుమతి లభించింది.

 

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

Next Post

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్‌ మూవీ

Related Posts

Vemireddy Prashanti Reddy: వైసీపీకి చుక్కలు!
Andhra Pradesh

Vemireddy Prashanti Reddy: వైసీపీకి చుక్కలు!

Vykuntam Prabhakar Chowdary: టీడీపీని వీడుతున్నారా?
Andhra Pradesh

Vykuntam Prabhakar Chowdary: టీడీపీని వీడుతున్నారా?

Andhra Pradesh: ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు
Andhra Pradesh

Andhra Pradesh: ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!
Andhra Pradesh

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు
Andhra Pradesh

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

Pawan Kalyan: నిదర్శనం
Andhra Pradesh

Pawan Kalyan: నిదర్శనం

Next Post
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్‌ మూవీ

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్‌ మూవీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Delhi: ఫోన్ తో బయటపడిన భార్య వివాహేతర సంబంధం ఎలగంటే..?

Delhi: ఫోన్ తో బయటపడిన భార్య వివాహేతర సంబంధం ఎలగంటే..?

Hari Hara Veera Mallu: మ‌రో వేదిక‌గా తెర‌పైకి..?

Hari Hara Veera Mallu: మ‌రో వేదిక‌గా తెర‌పైకి..?

Janhvi Kapoor: ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో..!

Janhvi Kapoor: ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో..!

Vemireddy Prashanti Reddy: వైసీపీకి చుక్కలు!

Vemireddy Prashanti Reddy: వైసీపీకి చుక్కలు!

Recent News

Delhi: ఫోన్ తో బయటపడిన భార్య వివాహేతర సంబంధం ఎలగంటే..?

Delhi: ఫోన్ తో బయటపడిన భార్య వివాహేతర సంబంధం ఎలగంటే..?

Hari Hara Veera Mallu: మ‌రో వేదిక‌గా తెర‌పైకి..?

Hari Hara Veera Mallu: మ‌రో వేదిక‌గా తెర‌పైకి..?

Janhvi Kapoor: ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో..!

Janhvi Kapoor: ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో..!

Vemireddy Prashanti Reddy: వైసీపీకి చుక్కలు!

Vemireddy Prashanti Reddy: వైసీపీకి చుక్కలు!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info