ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Sports

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ADVERTISEMENT

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ దేశవాళీ క్రికెట్ రంజీ ఆడనుండడంతో క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం దిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మెదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు దిల్లీ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోనీ.. విరాట్ కోహ్లీతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందో తెలిపాడు. విరాట్ రాకతో తమ జట్టులో ఎలాంటి వాతావరణం ఏర్పడిందో వివరించాడు. తొలి మ్యాచ్ లో సౌరాష్ట్రపై ఓటమిని అందుకున్నప్పటికీ.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నాడు.

“ఈ మ్యాచ్ ను మంచి ఫలితంతో ముగించాలని అనుకుంటున్నాం. మేము పాయింట్ల పట్టిక గురించి ఆలోచించట్లేదు. ఏదైనా జరగొచ్చు. కానీ మేము మాత్రం మంచి ఫలితం అందుకోవాలని బరిలోకి దిగుతున్నాం. విరాట్ రాకతో ప్రతిఒక్కరిలో ఎంతో ఉత్సాహం, స్ఫూర్తి పెరిగింది. మా టీమ్ లో ఫన్నీ వాతావరణం కూడా నెలకొంది. కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలో అతడు మా అందరికీ వివరించాడు. అతడు మైదానంలో ఉండడంతో, గెలుపు మాదే అని ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. విరాట్ కూడా ఈ మ్యాచ్ ఆడడంతో మా అందరిలో ఉత్సాహం మరింత పెరిగింది.”

“కోహ్లీ ఎప్పటిలాగే ఈ మ్యాచ్ లో కూడా 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. నేను ఐదో స్థానంలో బరిలోకి దిగుతాను. ఫీల్డింగ్ తనకు నచ్చిన చోట చేస్తాడు. నేనేమి అతడికి పొజిషన్ ఫిక్స్ చేయను. అయితే తుది జట్టు గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి ఇద్దరు పెద్ద ప్లేయర్లు జట్టులో ఉండటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. వాళ్లు అలా ఉంటే చాలు, నాకు నేనే ఎంతో మోటివేట్ అవుతాను. కోహ్లీతో ఆడినప్పుడు (ప్రాక్టీస్ మ్యాచ్ లో)) ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేయగలిగాను. అతడితో ఆడటం ఎంతో సరదాగా అనిపించింది.” అని బదోని పేర్కొన్నాడు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రతి ఒక్క ఫోటోషూట్‌తో తన స్టైల్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తుంది

Next Post

గొప్ప,పెద్ద సూప‌ర్‌స్టార్ అయినా త‌ల్లి చాటు బిడ్డ‌డే

Related Posts

TeamIndia
Big Story

TeamIndia:వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం – సంజూ శాంసన్ 97*తో సెమీఫైనల్‌లోకి టీమిండియా

T20WorldCup
Big Story

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

T20WorldCup
Big Story

T20WorldCup:సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో దారుణ ఓటమి, సెమీస్ అవకాశాలు ప్రమాదంలో

T20WorldCup
Big Story

T20WorldCup:పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం – 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

CricketNews
Big Story

CricketNews:రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి BCCI షాక్ – సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ Bకు డిమోషన్

T20WorldCup2026
Big Story

T20WorldCup2026:కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ — అమెరికాపై భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్

Next Post
గొప్ప,పెద్ద సూప‌ర్‌స్టార్ అయినా త‌ల్లి చాటు బిడ్డ‌డే

గొప్ప,పెద్ద సూప‌ర్‌స్టార్ అయినా త‌ల్లి చాటు బిడ్డ‌డే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Anantapur

Anantapur:స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి – అనంతపురం నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

RakulPreetSingh

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

Recent News

Anantapur

Anantapur:స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి – అనంతపురం నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

RakulPreetSingh

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info