ADVERTISEMENT

Tag: #TeluguNews

Tadipatri: ఇక రచ్చేనా..?

ఏపీలోని కొందరు వైసీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కొందరు అయితే సైలెంట్ గా ఉంటుంది ఎవరు ఎలా ఉన్నా తమ ...

Read moreDetails

Cm Revanth reddy: తెలంగాణ కేబినెట్‌లో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. ...

Read moreDetails

AP Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు.. సెప్టెంబర్‌లో ఏకంగా 12 రోజులు సెలవులు..!!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో విద్య సంస్థలకు దసరా సెలవుల జాబితాను విడుదల చేసింది విద్యాశాఖ. ఈ మేరకు ఈ ఏడాది విద్య క్యాలెండర్ ప్రకారం ...

Read moreDetails

Hyderabad: హైదరాబాద్ లో ఇంటి అద్దె తక్కువగా ఉండే ప్రాంతాలు ఏవంటే?

హైదరాబాద్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందుతూ ఉండడంతో అనేక ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ...

Read moreDetails

Cm ChandraBabu: ఫ్యామిలీ కార్డు

ఆధార్ కార్డులాంటి ఫ్యామిలీ కార్డు.. సిబిల్ స్కోరును తలపించేలా ఫ్యామిలీ స్కోర్.. వినడానికి కొత్తగా ఉన్నా ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకువస్తున్న కొత్త విధానంలో ఈ ...

Read moreDetails

Janagama Court: లోబోకు జైలుశిక్ష

టీవీ నటుడు కం బిగ్ బాస్ ఫేం లోబో అలియాస్ ఖయుమ్ కు జనగామ కోర్టు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది. ఒక ...

Read moreDetails

AP Government: ఏపీలో మరో 6 కొత్త జిల్లాలు.. 13 నుంచి 32 జిల్లాలు!

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో 6 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. గత ప్రభుత్వం ...

Read moreDetails

Dharmana prasad Rao: జనసేన వైపు?

ఉత్తరాంధ్రలోని కీలకమైన జిల్లా శ్రీకాకుళం. ఆ జిల్లాకు కేంద్రంగా ఉన్నది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ...

Read moreDetails

Vijayasai Reddy: మార్గమధ్యంలో నిలిచిన సాయి

ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందిన విజయసాయి రెడ్డి ప్రస్తుతం రాజకీయ అనిశ్చితిలో ఉన్నారు. 2024 ...

Read moreDetails

Andhra Pradesh: చల్లటి కబురు

ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య కొనసాగుతోంది, ఇది ఎత్తుకు వెళ్ళేకొలది ...

Read moreDetails
Page 24 of 45 1 23 24 25 45
  • Trending
  • Comments
  • Latest

Recent News