Tag: #TeluguDesamParty

Mahanadu2025:ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా చేసేది, చేయబోయేది తెలుగుదేశమే:మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకలి, దాహార్తి తీర్చడానికి ఆనాడు అన్న ఎన్టీఆర్ నుంచి నేటి మన అధినేత చంద్రబాబు నాయుడు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని ...

Read moreDetails

TDP: రూ.22 కోట్ల భారీ విరాళాలు

మహానాడు 2025 వేదికగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ వెల్లువెత్తింది. ఈ సందర్భంగా పార్టీకి భారీగా విరాళాలు అందాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకారం, ఇప్పటివరకు రూ.22.53 కోట్లు ...

Read moreDetails

Nara Lokesh: అర్థమైందా రాజా?

టీడీపీ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అన్న, అక్కలు, తాతలుగా పోరాడిన కార్యకర్తల బలమే టీడీపీ స్థాయిని నిర్ధారించింది” ...

Read moreDetails

TDP : మహానాడు ప్రస్థానం

TDP Mahanadu 2025:కడపలో టీడీపీ (TDP) పార్టీ నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. కర్నూలు-కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని రింగురోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి ...

Read moreDetails

Cm Chandra Babu Naidu: సజ్జల ఫ్యామిలీకి బిగ్ షాక్

వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని సీకే దిన్నె గ్రామ పరిధిలో వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన 63 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం ...

Read moreDetails

Nara Lokesh: కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు తాను పెద్ద కొడుకుగా!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు తాను పెద్ద కొడుకుగా ఉంటాన‌ని.. వారి బాగోగులు అన్నీ తానే ...

Read moreDetails

Mahanadu: చంద్రబాబు కీల‌క దిశానిర్దేశం

టీడీపీ నిర్వ‌హించే అతి పెద్ద పార్టీ కార్య‌క్ర‌మం మ‌హానాడు. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, తెలుగా వారి అన్న‌గారు ఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని మే 27-29 మ‌ధ్య‌(మే 28న ...

Read moreDetails

Amaravati: టీడీపీ శ్రేణుల్లో పండుగ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించి పెద్ద ప్రకటన బుధవారం వెలువడింది. వరల్డ్ బ్యాంక్ అమరావతి అభివృద్ధికి తొలి విడతగా రూ.3,535 కోట్ల నిధులను రాష్ట్ర ఖాతాలోకి విడుదల ...

Read moreDetails

బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక- అసెంబ్లీలో మంత్రి నిమ్మల

బుడమేరు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని జలవనరు ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. సభ్యులు బుడమేరుపై ...

Read moreDetails

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితుల‌కు స‌మ ప్రాధాన్యం.శాస‌న‌మండ‌లి లో మంత్రి నిమ్మ‌ల

• ఫేజ్-1లో నిర్వాసితుల‌కు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం. • ప్రాజెక్టు పూర్త‌య్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితుల‌కు కూడా ఇళ్ళు నిర్మిస్తాం. - శాస‌న‌మండ‌లిలో జ‌ల‌వ‌న‌రుల ...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News