ADVERTISEMENT

Tag: #Kurnool

VEMURI KAVERI TRAVELS BUS ACCIDENT: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 400 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను ...

Read moreDetails

Kurnool Bus Accident: వేమూరి కావేరి ట్రావెల్స్ ఎవరిది..యజమాని ఎవరు..బస్ ప్రమాదం ఎలా జరిగింది?

కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ బస్సు ‘వి కావేరి’ (వేమూరి కావేరి) యాజమాన్యం బస్సుగా అధికారులు ...

Read moreDetails

Kurnool Bus Accident: కర్నూల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు దగ్దం.. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం!

హైదరాబాద్- బెంగళూరు మధ్య నడిచే ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ...

Read moreDetails

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా

శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లో ఉంటానని తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ...

Read moreDetails

HandriNeeva: కర్నూలులో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ సమీక్ష

కర్నూలు💧జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం కర్నూలులోని జలవనరుల శాఖ సిఈ కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ పరిధిలో చెరువులు నింపడంపై మంత్రి నిమ్మల రామానాయుడు ...

Read moreDetails

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లాలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్నియాత్ర ఈ సంవత్సరం కూడా రక్తపాతం మిగిల్చింది. ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నియాత్రలో భక్తులు కర్రలతో తలపడడం ఆనవాయితీగా ...

Read moreDetails

Kurnool: సుగాలి ప్రీతి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు..డిప్యూటీ సీఎంకు బిగ్ రిలీఫ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు బాసటగా నిలిచారు. గత ఎన్నికలకు ముందు కర్నూలుకు చెందిన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసుపై సీబీఐ ...

Read moreDetails

Mp Shabari: దూకుడు..!

ఏపీలోని కొన్ని జిల్లాల్లో టీడీపీ నాయ‌కుల రాజ‌కీయం ఏమాత్రం మార‌డం లేదు. పైకి అంతా బాగున్న‌ట్టుగా .. పార్టీ అధినేత చంద్ర‌బాబు ముందు క‌ల‌రింగ్ ఇస్తున్నారు. కానీ, ...

Read moreDetails

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా

ఇన్నాళ్లు పరిశ్రమలు లేక, పెట్టుబడులు రాక మోడుబారిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు వసంతకాలం మొదలైనట్టు కనిపిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణాల నుంచి రాష్ట్రంలో పరిశ్రమల రాక వరకు ...

Read moreDetails

Kurnool: వివాహేతర బంధం.. ప్రియురాలి అల్లుడిని హత్య చేసిన బ్యాంకు మేనేజర్‌!

ఏపీలోని కర్నూల్‌ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్‌కు చెందిన ప్రవేటు సర్వేయర్‌ గంట తేజేశ్వర్ (32) ను ...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News