ADVERTISEMENT

Tag: #Development

Pm Modi::ఆత్మనిర్భర్ భారత్..దేశ భవిష్యత్తుకు భరోసా

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య ...

Read moreDetails

P4: పేదరికాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా

ఏపీలో 2029 నాటికి పేదరికాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో పీ-4 కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. పీపుల్‌-ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్ ...

Read moreDetails

Andhra Pradesh: పీ 4 పథకం ఓ గేమ్‌ చేంజర్‌

పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుగు సంవత్సరాది అయిన ఉగాదినాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.పీ4 ‘‘ఓ గేమ్ ...

Read moreDetails

Amit Shah : జంగిల్‌రాజ్‌ను కోరుకుంటారో..అభివృద్ధిని కోరుకుంటారో తేల్చుకోండి

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. ఈ ఏడాది చివర్లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ప్రతిపక్ష ...

Read moreDetails

P4: సమాజానికి గేమ్ ఛేంజర్

పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పీ-4 కార్యక్రమాన్ని అమరావతి వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ-4 లోగోను వారు ...

Read moreDetails

MEIL :చంద్రబాబు విజన్‌ చాలా గొప్పది.. మేఘా కృష్ణారెడ్డి

సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) విజన్‌ చాలా గొప్పదని ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి(Businessperson Megha Krishna Reddy) అన్నారు. వెలగపూడిలో పీ4 కార్యక్రమం(P4 ...

Read moreDetails

CM Chandrababu: 2027 నాటికి పోలవరం పూర్తి

2026 చివరి కల్లా పోలవరం ముంపు బాధితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులకు ...

Read moreDetails

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

రాజ‌ధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, భూములు అమ్మ‌డం,లీజుల ద్వారా ...

Read moreDetails

KCR : మళ్లీ అధికారంలోకి వస్తున్నాం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ...

Read moreDetails

Recent News