ADVERTISEMENT

Tag: #BreakingNews

Polavaram : పోలవరం ప్రాజెక్టు దగ్గర కుంగిన మట్టి

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే టార్గెట్‌తో ముందుకు ...

Read moreDetails

Ys Jagan: పార్టీ ఫ్యూచ‌ర్ ఏంటి?

గ‌త 2024 సార్వత్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వ‌చ్చిన రెండు ఉప ఎన్నిక‌లు చిన్న‌వే అయినా.. వైసీపీపై తీవ్ర ప్ర‌భావం చూపించాయి. పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో ...

Read moreDetails

Jammu And Kashmir: భారీ మేఘాల విస్ఫోటనం..65 మంది మృతి..వంద మందికి పైగా అదృశ్యం

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది. రెండవ రోజు కూడా తీవ్రమైన సహాయక ...

Read moreDetails

Cm Revanth Reddy: పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ ...

Read moreDetails

Pakistan: పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 154 మంది మృతి

గత 24 గంటల్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కనీసం 154 మంది మరణించారని, అనేక మంది గాయపడ్డారని అధికారులు ...

Read moreDetails

Vinutha: చెన్నై జైలు నుంచి జనసేన మాజీ నేత విడుదల

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్ చార్జి కోట వినుతకు బెయిలు మంజూరైంది. వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు హత్య కేసులో వినుత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ...

Read moreDetails

YCP LIQUOR SCAM: 3500 కోట్ల లిక్కర్ స్కాం..స్పెషల్ ఫ్లైట్‌లో క్లోజ్‌గా మిల్కిబ్యూటీ!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మద్యం కుంభకోణం వణికిస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం ...

Read moreDetails

Khammam: ఆమెకు 26.. అతనికి 17 ఏళ్లు..మోజు పడి పెళ్లి చేసుకుంది.. తరవాత ఎం జరిగిందంటే?

ఆమెకు 26.. అతనికి 17 ఏళ్లు.. ఆ మహిళలకు అంతకు ముందే పెళ్లి అయ్యింది.. కానీ.. ఆమె మాత్రం.. భర్తను వదిలేసి.. మైనర్‌ను ఇష్టపడింది.. ఆ బాలుడిని ...

Read moreDetails

Telangana: కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశంప్రాథమిక ...

Read moreDetails
Page 39 of 49 1 38 39 40 49
  • Trending
  • Comments
  • Latest

Recent News