ADVERTISEMENT

Tag: #BreakingNews

Delhi Gang: ‘మనీ హైస్ట్’ వెబ్ సిరీస్‌..₹150 కోట్ల దోపిడీ.. చివరకు ఏమైందంటే?

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మనీ హైస్ట్’ వెబ్ సిరీస్‌ చాలా మందిని ఆకట్టుకుంది. అయితే కొందరికి అది కేవలం వినోదం కాకుండా... నేరానికి ప్రేరణగా మారింది! అచ్చం ...

Read moreDetails

Ranga Reddy District: బస్సుపైకి దూసుకెళ్లిన కంకర టిప్పర్..19 మంది మృతి..ప్రమాదానికి కారణమేంటి?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు ...

Read moreDetails

Netherland: నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక విశేష ఘట్టం..!

నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక విశేష ఘట్టం రానుంది. అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 అద్భుత విజయాన్ని సాధించడంతో, ఆ ...

Read moreDetails

Mysore: పోలీసులు సైతం అవాక్కైన మర్డర్ ప్లాన్..!

భార్యల్ని చంపే భర్తల రోజులు పోయి.. భర్తల్ని ఏసేసే భార్యల ట్రెండ్ కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. తమకున్న వివాహేతర సంబంధాలకు అడ్డు రాకూడదనో.. మొగుడ్ని వదిలించుకోవటానికి..కొత్త బంధాలకు ...

Read moreDetails

Andhra Pradesh: మొంథా తుఫాన్‌ మిగిల్చిన నష్టం ఎంతటే?

మొంథా తుఫాన్ పేరు వినగానే కాకినాడ జిల్లా వాసులను ఒక భయాందోళన కలిగిస్తోంది. ఎవరు ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ ...

Read moreDetails

Ys Vivekananda Murder Case: వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ ముగిసిందంటూ గతంలో ...

Read moreDetails

VEMURI KAVERI TRAVELS BUS ACCIDENT: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 400 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను ...

Read moreDetails

Kurnool Bus Accident: వేమూరి కావేరి ట్రావెల్స్ ఎవరిది..యజమాని ఎవరు..బస్ ప్రమాదం ఎలా జరిగింది?

కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ బస్సు ‘వి కావేరి’ (వేమూరి కావేరి) యాజమాన్యం బస్సుగా అధికారులు ...

Read moreDetails

Kurnool Bus Accident: కర్నూల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు దగ్దం.. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం!

హైదరాబాద్- బెంగళూరు మధ్య నడిచే ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ...

Read moreDetails
Page 1 of 22 1 2 22

Recent News