ADVERTISEMENT

Tag: #AndhraPradesh

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ...

Read moreDetails

Ap Assambly:వైసీపీకి ప్రతిపక్ష హోదా..పవన్ సంచలన వ్యాఖ్యలు..!

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక నేడు ఉదయం గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక కూటమి ప్రభుత్వ ...

Read moreDetails

Chandra Babu :ఏపీకి భారీ కేటాయింపులు

పెద్ద ఎత్తున నష్టపోయిన ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల పర్యవసానం ప్రకారం కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.1554.99 కోట్లను కేటాయించగా, అందులో ఏపీకి భారీ ...

Read moreDetails

 Kollu Ravindra: సత్యవర్ధన్ కిడ్నాప్ పై హాట్ కామెంట్స్

దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ, వైసీపీ నేతల ...

Read moreDetails

 CM CHANDRABABU :తిరుపతిలో టెంపుల్‌ ఎక్స్‌పో

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. ఈ దేవాలయాల మహాకుంభ్ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ...

Read moreDetails

AP: గులియన్ బారే సిండ్రోమ్ పై సీఎం చంద్రబాబు రివ్యూ

ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళను పెంచుతోంది. అధికారిక లెక్కల ...

Read moreDetails
Page 71 of 71 1 70 71
  • Trending
  • Comments
  • Latest

Recent News