ADVERTISEMENT

Tag: #AndhraPolitics

APLiqourScam:కసిరెడ్డి నివాసంపై SIT దాడులు – లిక్కర్ స్కాంలో ₹4,000 కోట్ల లావాదేవీలు గుర్తింపు

లిక్కర్‌ స్కామ్‌లో కొనసాగుతున్న విచారణ నిన్న కసిరెడ్డి రాజశేఖర్‌ నివాసంలో సిట్‌ సోదాలు.. లిక్కర్‌ స్కామ్‌లో వసూళ్లు, లావాదేవీలపై ఆరా విచారణకు హాజరుకావాలని ఇప్పటికే మూడుసార్లు నోటీసులు.. ...

Read moreDetails

AndhraPolitics: జగన్ భద్రత పై బొత్సా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల

  ఏపీలో వైసీపీ అధినేత జగన్‌‌మోహన్ రెడ్డి సెక్యూరిటీపై వివాదం ఆగట్లేదు. అధికార, విపక్షాల మధ్య నాన్‌స్టాప్‌గా డైలాగులు పేలుతున్నాయి. రామగిరిలో మొదలైన రచ్చ రోజురోజుకు రాజుకుంటోంది. ...

Read moreDetails

. “జగన్ పర్యటన… రాప్తాడులో టీడీపీ-వైసీపీ మధ్య మాటల పోరు!”

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా కాలానికి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంతే కాదు పరిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడులో ఆయన అడుగుపెడుతున్నారు. ...

Read moreDetails

“Peddi: మామూలుగా లేదు!

RRR తో రామ్ చ‌ర‌ణ్‌కు గ్లోబ‌ర్‌గా మంచి గుర్తింపు ల‌భించ‌డం తెలిసిందే. ఈ మూవీలోని 'నాటు నాటు' పాట‌కు ఆస్కార్ అవార్డ్ ద‌క్క‌డంతో చ‌ర‌ణ్‌పై హాలీవుడ్ స్టార్స్‌, ...

Read moreDetails

YSRCP:”వైఎస్సార్ కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఉత్కంఠ: జగన్ తర్వాత ఎవరు?”

వైసీపీలో సర్వ సత్తాక అధికారాలు అన్నీ వైఎస్ జగన్ కే దగ్గర ఉన్నాయి. జగన్ తోనే పార్టీ ఉంది. ఆయనతోనే ముందుకు సాగుతుంది. అలాంటి పార్టీలో జగన్ ...

Read moreDetails

Raptadu : వేడెక్కిన రాప్తాడు రాజకీయం..!

గత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా కనుమరుగవుతూ వచ్చింది కానీ ఒకసారిగా తిరిగి ఫ్యాక్షన్ తెరపైకి రావడమే కాకుండా రక్త చరిత్ర కూడా మొదలైందని చెప్పాలి. ...

Read moreDetails

Sharmila Vs Roja: హాట్ టాపిక్..!

వైఎస్సార్ కుటుంబ విభేదాలు ఇప్పుడు గట్టిగా బయటపడుతున్నాయి. వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించడంతో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ...

Read moreDetails

RaghuRama krishnamRaju Case: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ...

Read moreDetails

Pithapuram: ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు!

AP: పిఠాపురం కేరాఫ్ వర్మ అని చెప్పాలి. ఈయన అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు. అక్కడ ఈయన సామాజిక వర్గానికి చెందిన ...

Read moreDetails

CM Chandrababu: 2027 నాటికి పోలవరం పూర్తి

2026 చివరి కల్లా పోలవరం ముంపు బాధితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులకు ...

Read moreDetails
Page 19 of 20 1 18 19 20
  • Trending
  • Comments
  • Latest

Recent News