• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

 Supreme Court of India: సుప్రీం సంచలన తీర్పు!

 Supreme Court of India: సుప్రీం సంచలన తీర్పు!

బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహా రాన్ని ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదే శించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజ యకరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. లక్ష్మి నాగళ్ల అనే మహిళ 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కారులో అన్నవరం నుంచి రాజమ హేంద్రవరానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తు న్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతు రాలి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్లో కేసు వేశారు. వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరి హారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. రూ.5.75 కోట్లు చెల్లించా లని హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా.. రూ.2,84,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీ ఎస్ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది.

 

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Google: గూగుల్ కొత్త ఫీచర్..గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా వాట్సాప్ వీడియో కాల్!

Next Post

 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

Related Posts

Delhi: ఫోన్ తో బయటపడిన భార్య వివాహేతర సంబంధం ఎలగంటే..?
Crime

Delhi: ఫోన్ తో బయటపడిన భార్య వివాహేతర సంబంధం ఎలగంటే..?

Air India: అహ్మదాబాద్ విమన ప్రమాదం.. AAIB రిపోర్టులో సంచలనాలు..!
Big Story

Air India: అహ్మదాబాద్ విమన ప్రమాదం.. AAIB రిపోర్టులో సంచలనాలు..!

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?
Big Story

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

DY Chandrachud: ఇల్లు ఖాళీ చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందంటే..!
Big Story

DY Chandrachud: ఇల్లు ఖాళీ చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందంటే..!

Tamilnadu: స్టాలిన్ తో ఇక వారే..!
Big Story

Tamilnadu: స్టాలిన్ తో ఇక వారే..!

Mumbai: విషాద ఉదంతం..!
Crime

Mumbai: విషాద ఉదంతం..!

Next Post
 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AP Govt: ఏపీలో వారికి గుడ్ న్యూస్

AP Govt: ఏపీలో వారికి గుడ్ న్యూస్

Mamitha Baiju: సౌత్ లో టాప్..!

Mamitha Baiju: సౌత్ లో టాప్..!

Janasena: కేంద్రమా.. రాష్ట్రమా..?

Janasena: కేంద్రమా.. రాష్ట్రమా..?

Electric Vehicle: 5నిమిషాల్లో 100% ఛార్జింగ్.. ఏకంగా 3000కిమీ రేంజ్..!

Electric Vehicle: 5నిమిషాల్లో 100% ఛార్జింగ్.. ఏకంగా 3000కిమీ రేంజ్..!

Recent News

AP Govt: ఏపీలో వారికి గుడ్ న్యూస్

AP Govt: ఏపీలో వారికి గుడ్ న్యూస్

Mamitha Baiju: సౌత్ లో టాప్..!

Mamitha Baiju: సౌత్ లో టాప్..!

Janasena: కేంద్రమా.. రాష్ట్రమా..?

Janasena: కేంద్రమా.. రాష్ట్రమా..?

Electric Vehicle: 5నిమిషాల్లో 100% ఛార్జింగ్.. ఏకంగా 3000కిమీ రేంజ్..!

Electric Vehicle: 5నిమిషాల్లో 100% ఛార్జింగ్.. ఏకంగా 3000కిమీ రేంజ్..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info