ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Business

Gold : బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?

Gold : బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?
ADVERTISEMENT

బంగారం రల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఎక్కువ సార్లు పెరుగుతూనే ఉంటాయి. చాలా తక్కువ సార్లు మాత్రమే తగ్గుతుంటాయి. తగ్గినా అతి తక్కువగా, పెరిగితే భారీగా ధరలు పెరగడం బంగారానికి అలవాటు. అందుకే తగ్గిందని సంతోషించేలోగా, బంగారం ధరలు పెరిగినప్పుడు బాధపడటం కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న వివిధ పరిణామాలతో పాటు డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత బంగారం ధరల పెరుగుదలకు ఇక ఫుల్ స్టాప్ పడలేదు. గత కొన్ని రోజుల నుంచి వేల రూపాయల బంగారం ధరలు పెరిగిపోయాయి.

2025 ఏడాది జనవరి ఒకటోతేదీ నుంచే బంగారం ధరలు పెరుగుదలను మొదలు పెట్టాయి. రెండు నెలలవుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 88 వేల కు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్షా ఎనిమిది వేల రూపాయలు పలుకుతుంది. ఇంకా ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండటం, బంగారం నిల్వలు తక్కువగా ఉండటం, విదేశాల నుంచి బంగారం దిగుమతులు లేకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు.

పెరిగిన ధరలను చూసి బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయాలంటే ఎవరూ ముందుకు రాకపోవడంతో జ్యుయలరీ దుకాణాలు కూడా కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అదే సమయంలో ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో అంతే పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,560 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,08,100 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

అంతర్జాతీయంగానూ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడిలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి 80 వేల రూపాయలకు మించి ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది.ఢిల్లీలో బంగారం ధర రూ.10 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,030గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది

ఢిల్లీలో బంగారం ధర రూ.10 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,030గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది.

Tags: #gold#goldrate
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Allu Arjun: ఐకాన్ స్టార్ పై హాట్ కామెంట్!

Next Post

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Related Posts

Olectra
Big Story

Olectra : ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌లో ఆనంద్ కుమార్ చేరిక

SMA
Big Story

SMA:క్రెడిట్ రిపోర్టులో SMA పడితే సామాన్యుడికే శిక్షలా? పెద్దవాళ్లకు మాత్రం మినహాయింపులా?

Elon Musk |మస్క్ సంపద సెకనుకు ఎన్ని డాలర్లు అంటే?
Business

Elon Musk |మస్క్ సంపద సెకనుకు ఎన్ని డాలర్లు అంటే?

Indian Rupee | ఆగని పతనం..!
Business

Indian Rupee | ఆగని పతనం..!

AI: ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త్..!
Big Story

AI: ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త్..!

Madhya Pradesh: 40 రోజల్లో 150 రద్దు.. ఎక్కడ.. ఎందుకంటే!
Big Story

Madhya Pradesh: 40 రోజల్లో 150 రద్దు.. ఎక్కడ.. ఎందుకంటే!

Next Post
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Recent News

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info