ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు
ADVERTISEMENT

మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్​ సాగర్​, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II & III పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.రూ.7360 కోట్లతో ప్రభుత్వం హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. ఇందులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెట్టనుండగా, కాంట్రాక్ట్ కంపెనీ 60 శాతం నిధులు సమకూరుస్తుంది.రెండేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు.మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెర్వులను నింపుతారు.డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతి రోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకున్నారు.

ఓఆర్ఆర్ – ఫేజ్ II లొ భాగంగా జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయితీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.రూ.1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు.వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పూరం, పటాన్‌చెరు, బొలారం.. మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి – నియో పోలీస్- సెజ్ కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే రూ.298 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.రెండేండ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందుతారు.

Tags: #CMRevanthReddy#DrinkingWater#GodavariRiver#Hyderabad#MoosiRiver#Telangana#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!

Next Post

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

Related Posts

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?
Entertainment

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!
Big Story

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!

Peddi: అంతకు మించి ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు
Entertainment

Peddi: అంతకు మించి ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు

Deepika Padukone: ఆమె అంటే అసూయ‌..!
Entertainment

Deepika Padukone: ఆమె అంటే అసూయ‌..!

Kareena Kapoor: వజ్రాల మెరుపులు.. కెంపుల సొగ‌సు.. ఎవరా రాణి?
Entertainment

Kareena Kapoor: వజ్రాల మెరుపులు.. కెంపుల సొగ‌సు.. ఎవరా రాణి?

Pithapuram Varma: మంత్రి ఖాయమేనా..?
Andhra Pradesh

Pithapuram Varma: మంత్రి ఖాయమేనా..?

Next Post
Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!

Peddi: అంతకు మించి ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు

Peddi: అంతకు మించి ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు

Recent News

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

Pushpa3: మళ్ళీ రిపీట్ నిజమేనా?

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!

Hyderabad: ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు – 2.61 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం!

Peddi: అంతకు మించి ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు

Peddi: అంతకు మించి ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info