ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మే 2) సాయంత్రం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అమరావతి...
Read moreDetailsసౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అందం, టాలెంట్ మాత్రమే కాదు.. అంతకు మించిన మంచి మనసుతో అందరినీ ఆకట్టుకుంటోంది....
Read moreDetailsఉత్తరప్రదేశ్లోని ఖాన్ పూర్లో ఒక మహిళ పెళ్లయిన ఐదు నెలల తర్వాత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తారింటి నుంచే ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన ఆమె, ఇంట్లో...
Read moreDetailsఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు....
Read moreDetailsఅమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే రాజధాని పునఃప్రారంభ సభ కోసం వైద్య, ఆరోగ్య శాఖ విస్తృత వైద్య సేవలను సిద్ధం చేసింది. వైద్య శాఖ మంత్రి...
Read moreDetailsజగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని పిఠాపురం, కుప్పం, కదిరి, మార్కాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడిన మాజీ...
Read moreDetailsమిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 10న హైదరాబాద్లో ప్రారంభం కానున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి...
Read moreDetailsటాలీవుడ్లో ఒక సెలబ్రెటీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆ జంట అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్లనే...
Read moreDetailsనెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోవూరు మండలంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం పొతిరెడ్డిపాలెం వద్ద...
Read moreDetailsవైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలను హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని గొప్పగా చెప్పిన పాలకులకు చీనీ రైతుల కష్టాలు కనిపించడం లేదు. టిడిపి కూటమి ప్రభుత్వంలో ఏ...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info