Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

 JanaSena : ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి..!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాల్లో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఈ నియామకం ఆయనకు మంత్రి పదవి...

Read moreDetails

Chandra Babu : చంద్రబాబుతో వైరం నిజమే..దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు వచ్చారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో...

Read moreDetails

Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ...

Read moreDetails

Nayanatara : ప్లీజ్.. నన్ను ఎవరు అలా పిలవద్దు…!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సెలబ్రిటీలను అభిమానులు సరికొత్త...

Read moreDetails

బోరివలి-థానే సొరంగం ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారెంటీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వహణపై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది

₹16,600 కోట్ల బోరివలి-థానే ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ పై సీబీఐ దర్యాప్తు కోరుతూ MEIL దాఖలు చేసిన పిల్ పై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది....

Read moreDetails

Polavaram:పోలవరం ఎత్తు తగ్గింపు అవాస్తవం శాసనమండలిలో మంత్రి నిమ్మల

  - అది వైకాపా దుష్ప్రచారం మాత్రమే 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించి తీరుతాం - శాసనమండలిలో మంత్రి నిమ్మల పునరుద్ఘాటన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే...

Read moreDetails

AP:వాట్సాప్ గవర్నెన్స్‌లో మరో 150 అదనపు సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం...

Read moreDetails

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు. 

మహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు జరపాలనేది ముఖ్యమంత్రి ఆశయం -- ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం తో ముందుకెళ్లాలని సూచన. --...

Read moreDetails

SLBC : ఎస్‌‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఏం జరిగింది..?

''టన్నెల్‌లో మనుషుల జాడ ఇంకా కనిపించలేదు, నిన్న గుర్తించినది ఎక్విప్‌మెంట్ మాత్రమే. అవసరమైతే రోబోలతో రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేస్తాం.'' ''పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు మధ్యలో ఆగిపోవడం...

Read moreDetails

అనంతపురంలో ఘనంగా SCT ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్

* ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర హోంశాఖామాత్యులు, గౌరవ రాష్ట్ర డిజిపిలు అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 SCT ఎస్సైల పాసింగ్...

Read moreDetails

Recent News