ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది.కోట్లాది...

Read moreDetails

SS Rajmouli | వివాదంలో జక్కన్న..!

తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటిచెప్పిన‌ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి చిక్కుల్లో ప‌డ్డారు. రాజ‌మౌళి స్నేహితుడు యు. శ్రీనివాసరావు ఆయ‌న‌పై తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. రాజమౌళి టార్చర్...

Read moreDetails

You Tube : యూట్యూబ్ విలేజ్ భారత్ లో ?ఎక్కడఉందంటే..!

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు వేల మంది నివసించే తులసి అనే గ్రామానికి సంబంధించి సోషల్ మీడియా అంటే ఆర్థిక, సామాజిక విప్లవం. ప్రపంచం మీద యూట్యూబ్ ప్రభావం ఏ...

Read moreDetails

KANNAPPA :ప్రభాస్ కొత్త మాస్ పోస్టర్

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో తాను హీరోగా మాత్రమే కాకుండా గెస్ట్ పాత్రలో...

Read moreDetails

Ap Police | పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు!

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. గత రాత్రి హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు....

Read moreDetails

Ap Assambly:జగన్ అనర్హత..ఆర్టికల్ 190(4) ఏం చెబుతుంది?

“వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే మేమే సభ్యత్వం తీసేస్తాం ” ప్రస్తుతం ఏపీ స్పీకర్ తో పాటు డిప్యూటీ...

Read moreDetails

SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ని ముమ్మరం చేసిన సర్కార్

SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ని ముమ్మరం చేసిన సర్కార్ రంగం లోకి దిగిన టన్నెల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ (Meil )మేఘా ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణులు ఎన్.డీ.ఆర్.ఎఫ్ ,...

Read moreDetails

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి...

Read moreDetails

Ap Assambly:వైసీపీకి ప్రతిపక్ష హోదా..పవన్ సంచలన వ్యాఖ్యలు..!

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక నేడు ఉదయం గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక కూటమి ప్రభుత్వ...

Read moreDetails

SLBC tunnel collapse: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఘోర ప్రమాదం..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్

తెలంగాణలో జరిగిన ప్రమాద ఘటనలో, ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు. వీరిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్‌తో మరో ఆరుగురు ఉన్నారు....

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News