ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Hyderabad: భారీగా కొకైన్ సీజ్

తెలంగాణను డ్రగ్స్‌ నుంచి స్వచ్ఛంగా ఉంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం డ్రగ్స్‌ నిర్మూలనపై దృష్టి సారించగా, పోలీసులు కూడా అదే దిశగా...

Read moreDetails

Ys Jagan: అంతకు రెట్టింపు డ్యామేజ్!

కాలం కలిసి రానప్పుడు టెంకాయ కూడా టైంబాంబు మాదిరి పేలుతుందన్న మాటకు తగ్గట్లే వైసీపీ అధినేత..ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. ఆయనేం...

Read moreDetails

Cm Chandra Babu:అసలు ఊహించలేదు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష రాజకీయ అనుభవం ఉన్న వారు. ఆయన ఏది మాట్లాడినా ఆచీ తూచీ మాట్లాడుతారు. ఆయన మాటలలో లౌక్యం పాలు ఎక్కువ. ఆయన మనసులో...

Read moreDetails

World: అత్యంత ప్రశాంతమైన దేశం ఏదో తెలుసా..

ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో సంఘర్షణలు, యుద్ధాలు, హింసాత్మక వాతావరణం, ఉద్రిక్తతలు ఉన్నాయి. కొందరు ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు వలసలు వెళ్లిపోతున్నారు. యుద్ధాలతో...

Read moreDetails

Prakash Shah: ముఖేష్ అంబానీ కుడిభుజం సన్యాసిగా మారాడు..75 కోట్ల జీతం వదిలాడు..!

ఒకప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ప్రకాష్ షా, వ్యాపార ప్రపంచంలో ముఖేష్ అంబానీకి కుడి భుజంగా ఉన్నాడు. కానీ ఆయన తన విలాసవంతమైన కార్పొరేట్...

Read moreDetails

KCR: బిఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, విచారణని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తేలికగా కొట్టిపడేస్తున్నప్పటికీ, అది కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ఈ కేసులో...

Read moreDetails

Andhra Pradesh: ఆయేషా మీరా హత్యాచారం కేసు..సీబీఐ తుది నివేదిక

దేశంలోనే సంచలనంగా మారిన కేసుల్లో ఒకటైన ఆయేషా మీరా హత్యాచారం కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. 18 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సాగుతూనే ఉంది....

Read moreDetails

Pm Modi: యోగా రికార్డు

యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన ఒక పురాతన అభ్యాసం. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. నేడు 11వ అంతర్జాతీయ దినోత్సవం కాగా.. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా...

Read moreDetails

Sree Reddy: సంచలన వ్యాఖ్యలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి....

Read moreDetails

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందించారు. రూ. కోటి విరాళాన్ని...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News